తిరుమల లడ్డూ కల్తీ కేసులో నిజానిజాలు వెలికితీసేందుకు సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఐదుగురు సభ్యులతో కూడిన సిట్తో విచారణ జరుగుతుంది. ఇందులో సిబిఐ నుండి ఇద్దరు అధికారులు, ఎపి రాష్ట్ర పోలీసు నుండి […]
Category: Popular News
భారతదేశానికి చెందిన డీఆర్డీఓ మరియు రష్యాకు చెందిన మిలిటరీ ఇండస్ట్రియల్ కన్సార్షియం సంయుక్తంగా నిర్వహిస్తున్న బ్రహ్మోస్ ఏరోస్పేస్, అగ్నివీరులకు రిజర్వేషన్లు కల్పించింది.
భారతదేశానికి చెందిన డీఆర్డీఓ మరియు రష్యాకు చెందిన మిలిటరీ ఇండస్ట్రియల్ కన్సార్షియం సంయుక్తంగా నిర్వహిస్తున్న బ్రహ్మోస్ ఏరోస్పేస్, అగ్నివీరులకు రిజర్వేషన్లు కల్పించింది. టెక్నికల్ మరియు జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో కనీసం 15 శాతం ఖాళీలను […]
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాజ సేవ, దేశ నిర్మాణం, అభివృద్ధి కోసం ఒకప్పుడు ఉన్న రాజకీయాలు […]
కాంగ్రెస్ అగ్రనేత మరియు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రశంసలు కురిపించారు.
కాంగ్రెస్ అగ్రనేత మరియు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రశంస లు కురిపించారు. ఆయన రాహుల్ను ధైర్యవంతుడైన రాజకీయ నాయకుడిగా అభివర్ణించారు. ప్రజల్లో తన ఇమేజ్ను […]
తిరుమల లడ్డూ వివాదంపై సెప్టెంబర్ 30వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
తిరుమల లడ్డూ వివాదంపై సెప్టెంబర్ 30వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ముందుగా అక్టోబర్ 4న విచారణ చేపడతామని సుప్రీం తెలిపినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం విచారణ తేదీలో మార్పులు జరిగాయి. ఈ సందర్భంలో, […]