విజయవాడ: కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలో తిరుగుబాటు కలిగించే అఘాయిత్యం వెలుగు చూసింది. ఒకే వ్యక్తి పేరుతో 42 ఓట్లు నమోదుకావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమీపిస్తున్న […]
Month: February 2025
గోదావరి జిల్లాల్లో కూటమి ప్రభుత్వంపై ఆక్వా రైతుల ఆగ్రహం
గోదావరి జిల్లాల్లో ఆక్వా రైతులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. సర్వీస్ లైన్ చార్జీలు (SLC) పేరుతో కొత్తగా విధించిన ఆర్థిక భారం రైతులను తీవ్రంగా దెబ్బతీస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. […]
విజయనగరం జిల్లా నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
విజయనగరం జిల్లా నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తహసీల్దార్ కార్యాలయం ముందు ఓ రైతు పురుగుల మందు తాగేందుకు యత్నించాడు. వీఆర్వో తన దగ్గర రూ. 3 లక్షల […]
కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన నిరుద్యోగులు!
👉 9 నెలల పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు!👉 నిరుద్యోగ భృతి పేరుతో మోసం చేశారని అభ్యర్థుల ఆగ్రహం!👉 రోస్టర్ మార్పును వ్యతిరేకిస్తూ గుంటూరులో గ్రూప్-2 అభ్యర్థుల నిరసన! ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ప్రభుత్వ […]
తిరుపతిలోనూ రెడ్ బుక్ రూల్స్: ఇక మిత్రపక్షాలు కూడా బలి?
ఈ గురువారం (ఫిబ్రవరి 20) తిరుపతి పర్యటనలో నారా లోకేష్ టిడిపి నాయకులతో భేటీ అయిన అనంతరం టిడిపి నాయకులు చెప్పినట్టే కార్యకలాపాలు జరగాలని నగర అధికారులకు సూచనలు ఇచ్చినట్టు సమాచారం. ఈ చర్య […]
టీడీపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై బ్యాంకు మోసం ఆరోపణలు
🔹 SBI ఫోరెన్సిక్ ఆడిట్లో కీలక అంశాలు బయటకు | రఘురామ కుటుంబంపై న్యాయపరమైన విచారణ టీడీపీ నేత, డిప్యూటీ స్పీకర్ కే. రఘురామ కృష్ణంరాజు పేరు మరోసారి వివాదంలో చిక్కుకుంది. స్టేట్ బ్యాంక్ […]
రాజకీయ ప్రయోజనాల కోసం పిల్లలపై టీడీపీ, జనసేన దాడులు: కుప్పకూలిన మానవీయ విలువలు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఓ మానవీయ చర్యను టీడీపీ, జనసేన తప్పుడు ప్రచారానికి ఉపయోగించుకొని, ఒక అమాయక చిన్నారిని రాజకీయంగా దోపిడీ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. టీడీపీ […]
తిరుపతి జిల్లా: సూళ్లూరుపేట నారాయణ స్కూల్ బస్సు బోల్తా
తడ: తిరుపతి జిల్లాలోని తడ మండలం బోడి లింగాలపాడు వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సూళ్లూరుపేట నారాయణ స్కూల్కు చెందిన బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది […]
మిర్చి రైతులపై సీఎం చంద్రబాబు డ్రామా!
కేంద్ర మంత్రికి సీఎం లేఖ ఒక పెద్ద బోగస్ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి స్పష్టీకరణ నెల్లూరు:వైయస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి సీఎం చంద్రబాబు మిర్చి రైతులపై రాజకీయ […]
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడిని పరామర్శించిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారితో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ఇటీవల అర్చకుడు అనారోగ్యం బారినపడిన […]