గుంటూరు: మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు 144వ సెక్షన్ను అమలు చేస్తున్నారు.
ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీస్ బలగాలను ఏర్పాటు చేసి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.
మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రాజకీయంగా హీట్ పుట్టించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Also read: