అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ కు కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకోవాలనీ డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష కు దిగిన హిందుత్వ సంఘాలు, స్వామీజీలు తిరుమల ఏడుకొండలు రక్షించుకుందాం అంటూ టీటీడీ పరిపాలన […]
Month: February 2025
ఇది దళారుల ప్రభుత్వం: వైసీపీ నేత అనంత వెంకటరామిరెడ్డి విమర్శలు
రైతుల కష్టాలు మంత్రులకు కన్పించడం లేదా? అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధరలు లేవని, ప్రభుత్వం వ్యాపారులు, దళారులకు కొమ్ముకాస్తోందని […]
ప్రైవేట్ విద్యకి ఊతం…ప్రభుత్వ విద్యార్థులకు పురుగుల భోజనం
ప్రభుత్వ విద్యా వ్యవస్థను నీరుగార్చి తద్వారా విద్యను వ్యాపారంగా మలుచుకున్న తమ పార్టీ నేతలకు లాభం చేకూర్చేలా చూస్తున్నారని, టిడిపి పార్టీ మరియు మంత్రి నారా లోకేష్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ విశాఖపట్నం […]
ఏపీలో మద్యం ధరల పెంపు – వినియోగదారులకు మరో భారం!
ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు మరోసారి పెరిగాయి. 15% మేర ధరలు పెంచేందుకు ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇటీవల మద్యం అమ్మకాలపై మార్జిన్ను **14.5%**కి పెంచిన నేపథ్యంలో ఈ పెంపు అనివార్యమని అధికార వర్గాలు […]
జగన్ హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల రద్దుకు కూటమి ప్రభుత్వం చర్యలు..!
ఆ ఇళ్ల స్థలాలు అమ్మినా.. కొన్నా ఇళ్ల పట్టాలు రద్దు కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో ఇచ్చిన ఇంటి స్థలాన్ని అమ్మినా, కొన్నా వెనక్కి తీసుకోవాలని సంచలన నిర్ణయం […]
టీడీపీ చిరకాల వాంచ Vs గిరిజనుల అత్మభిమానా పోరాటం…. గెలుపు ఎవెరిది?
గత నెల 27న విశాఖపట్నంలో జరిగిన టూరిజం పెట్టుబడిదారుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతుంది. ఈ సదస్సులో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్, లంబసింగి […]
పార్టీలతో కూటమి పరేషాన్, ఎమ్మెల్యేలతో టీడీపీ పరేషాన్…
తిరువూరు, సింగనమల ఎమ్మెల్యేలు మరీ స్పెషల్ ఓ ఎమ్మెల్యేపై కేసు.. మరో ఎమ్మెల్యే అక్రమ దందా.. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేల వల్ల కూటమికే కాదు, టీడీపీకీ పరేషాన్ తప్పడం లేదు. మూడు పార్టీల కారణంగా […]
కూటమి ప్రభుత్వానికి వాలంటీర్ల కౌంటర్ – ఎమ్మెల్సీ పోరులోకి మహిళా వాలంటీర్!
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వాలంటీర్ల హక్కుల కోసం పోరాడుతూ, మహిళా వాలంటీర్ మమత ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేశారు. కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో, […]
లక్ష్మి అరెస్ట్.. కానీ ఎవరి ఒత్తిడి? రాజకీయ నాయకుల హస్తం ఉందా?
తిరుపతిలో చెక్ బౌన్స్ కేసులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. జైపూర్ పోలీసులు, చెక్ బౌన్స్ కేసులో లక్ష్మి అనే వ్యాపారిని అరెస్టు చేసిన విషయం కాస్త సంచలనంగా మారింది. ఈ కేసు పట్ల […]
రాష్ట్రంలో మహిళా హోమ్ మంత్రి, ఆ జిల్లాకు మహిళా ఎస్పీ, జిల్లాలో మహిళా మంత్రి అయినా పోలీస్ స్టేషన్ లో మహిళలకు అవమానం
శ్రీ సత్యసాయి జిల్లా, మడకశిర నియోజవర్గంలో ఓ మహిళకు పోలీస్ స్టేషన్లో అవమానం జరిగిందని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీస్ స్టేషన్కు వచ్చిన మహిళా ఫిర్యాదుదారుతో సీఐ రాగిరి రామయ్య అసభ్యకరంగా మాట్లాడారని, తనను […]