తిరుపతి: తిరుపతి జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలపై వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక తిరుపతి పరువు ఎలా దిగజారిందో చూస్తున్నాం అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. తిరుపతిలో […]
Month: February 2025
రాష్ట్రంలో మున్సిపల్ ఉప ఎన్నికలను తక్షణం వాయిదా వేయాలి: ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి డిమాండ్
తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ ఎన్నికల కమిషన్ తక్షణం స్పందించాలి రాష్ట్రం అంతటా మున్సిపల్ […]
గుంటూరు మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు: కట్టుదిట్టమైన బందోబస్తు
గుంటూరు: మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు 144వ సెక్షన్ను అమలు చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ […]
వైసీపీ సమన్వయకర్తల సమావేశం: ఫీజు పోరు కోసం సిద్ధం
విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల వైసీపీ సమన్వయకర్తలతో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై […]
కేంద్రం కూటమి.. ఆంధ్రాలో కూటమిని మరిచిందా?
బడ్జెట్ కేటాయింపుల్లో బీహార్కు వరాలు – ఆంధ్రప్రదేశ్కు నిరాశ న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ మరోసారి వెనుకబడింది. కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్కు తగిన నిధులు కేటాయించని కేంద్ర ఆర్థిక […]
కూటమి ప్రభుత్వం జర్నలిస్టులపై వేధింపులు – పాల్లూరి రమణ అరెస్ట్
కర్నూలు: కర్నూలు జిల్లాలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల అభిప్రాయాలను ప్రకటిస్తున్న పత్రికా సంస్థలు మరియు జర్నలిస్టులపై వేధింపులు పెరిగినట్లు తెలుస్తోంది. తాజాగా, కామన్ మాన్ యూ ట్యూబ్ ఛానెల్ అధినేత […]
ప్రభుత్వ ద్వంద్వ నీతి బయటపడింది: ప్రభుత్వ నిషేధాన్ని ఉల్లంఘిస్తున్న జనసేన
2024 నవంబరులో కూటమి ప్రభుత్వం ఒక మెమో జారీ చేసింది, అందులో ప్రభుత్వ పాఠశాలలలో రాజకీయ, మతపరమైన, వివాహ వేడుకలు, ఇతర ఈవెంట్లు నిర్వహించరాదని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు అదే ప్రభుత్వం తన […]