అమరావతి: టీడీపీ పాలనలో అవినీతి, అక్రమ మైనింగ్ మరింత ప్రబలిందని తాజా ఆరోపణలు వెలువడుతున్నాయి. టీడీపీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో క్వార్ట్జ్ మైనింగ్ అక్రమంగా సాగుతోందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. […]
Month: March 2025
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్పై అనేక అనుమానాలు! ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల గూర్చి స్పష్టత ఎక్కడ?
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టాలని ప్రజలు ఎదురుచూస్తుంటే, కూటమి ప్రభుత్వ తొలి బడ్జెట్ అనేక అనుమానాలకు తావిచ్చింది. సంక్షేమ పథకాల కోతల నుంచి, కీలకమైన ప్రాజెక్టులకు నిధులు లేకపోవడం వరకు, ప్రభుత్వం తీసుకున్న […]
న్యాయం దక్కలేదు… మహిళ, ఆమె కూతురు ఆత్మహత్యాయత్నం
విజయవాడ: తనకు న్యాయం దక్కడం లేదని విజయవాడ వాంబే కాలనీలో ఓ మహిళ తన కూతురితో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆఫీస్, సీఎం కార్యాలయం చుట్టూ తిరిగినా న్యాయం […]
ఏపీ బడ్జెట్పై సిపిఎం తీవ్ర వ్యతిరేకత – నూనెపల్లిలో రాస్తారోకో
నంద్యాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై సిపిఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నూనెపల్లి కోవెలకుంట్ల జంక్షన్లో రాస్తారోకో నిర్వహించింది. ఈ బడ్జెట్ ప్రజా సంక్షేమానికి కాదు, ప్రజలపై భారం వేయడానికి మాత్రమే రూపొందించిందని […]