టీడీపీ తప్పుడు ప్రచారం బహిర్గతం: విద్యుత్ ఒప్పందాలపై వాస్తవాలు వెల్లడి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ (APERC) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) నుండి విద్యుత్ కొనుగోలుకు అనుమతి మంజూరు చేసింది. ఈ నిర్ణయం ద్వారా […]

ఆరోగ్యశ్రీ ప్రైవేటీకరణ – ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం నిర్వహణపై ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే పథకం అమలులో ఉన్న సమస్యలకు తోడు, ఆరోగ్యశ్రీను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించే ప్రభుత్వ యత్నం పెద్ద ఎత్తున నిరసనలకు […]

9 నెలల్లో అప్పుల్లో రికార్డ్ స్థాయికి చేరిన కూటమి ప్రభుత్వం!

తాడేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం కేవలం 9 నెలల్లోనే అప్పుల విషయంలో కొత్త రికార్డులు సృష్టించిందని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో జగన్ […]

కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో సంచలనం – ఒక్క వ్యక్తికి 42 ఓట్లు!

విజయవాడ: కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలో తిరుగుబాటు కలిగించే అఘాయిత్యం వెలుగు చూసింది. ఒకే వ్యక్తి పేరుతో 42 ఓట్లు నమోదుకావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమీపిస్తున్న […]

గోదావరి జిల్లాల్లో కూటమి ప్రభుత్వంపై ఆక్వా రైతుల ఆగ్రహం

గోదావరి జిల్లాల్లో ఆక్వా రైతులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. సర్వీస్ లైన్ చార్జీలు (SLC) పేరుతో కొత్తగా విధించిన ఆర్థిక భారం రైతులను తీవ్రంగా దెబ్బతీస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. […]

విజయనగరం జిల్లా నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం

విజయనగరం జిల్లా నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తహసీల్దార్ కార్యాలయం ముందు ఓ రైతు పురుగుల మందు తాగేందుకు యత్నించాడు. వీఆర్వో తన దగ్గర రూ. 3 లక్షల […]

కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన నిరుద్యోగులు!

👉 9 నెలల పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు!👉 నిరుద్యోగ భృతి పేరుతో మోసం చేశారని అభ్యర్థుల ఆగ్రహం!👉 రోస్టర్ మార్పును వ్యతిరేకిస్తూ గుంటూరులో గ్రూప్-2 అభ్యర్థుల నిరసన! ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ప్రభుత్వ […]

తిరుపతిలోనూ రెడ్ బుక్ రూల్స్: ఇక మిత్రపక్షాలు కూడా బలి?

ఈ గురువారం (ఫిబ్రవరి 20) తిరుపతి పర్యటనలో నారా లోకేష్ టిడిపి నాయకులతో భేటీ అయిన అనంతరం టిడిపి నాయకులు చెప్పినట్టే కార్యకలాపాలు జరగాలని నగర అధికారులకు సూచనలు ఇచ్చినట్టు సమాచారం. ఈ చర్య […]

టీడీపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై బ్యాంకు మోసం ఆరోపణలు

🔹 SBI ఫోరెన్సిక్ ఆడిట్‌లో కీలక అంశాలు బయటకు | రఘురామ కుటుంబంపై న్యాయపరమైన విచారణ టీడీపీ నేత, డిప్యూటీ స్పీకర్ కే. రఘురామ కృష్ణంరాజు పేరు మరోసారి వివాదంలో చిక్కుకుంది. స్టేట్ బ్యాంక్ […]

రాజకీయ ప్రయోజనాల కోసం పిల్లలపై టీడీపీ, జనసేన దాడులు: కుప్పకూలిన మానవీయ విలువలు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఓ మానవీయ చర్యను టీడీపీ, జనసేన తప్పుడు ప్రచారానికి ఉపయోగించుకొని, ఒక అమాయక చిన్నారిని రాజకీయంగా దోపిడీ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. టీడీపీ […]