ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి కొత్త రిజిస్ర్టేషన్ విలువలు అమల్లోకి వస్తాయని, దీనికి సంబంధించి ఇప్పటికే సుదీర్ఘ కసరత్తు చేశామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. […]
Category: బ్రేకింగ్ న్యూస్
కూటమి ప్రభుత్వంలొ 56 వేల సచివాలయ ఉద్యోగాలు హూస్టింగ్..!
కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్ విధానానికి శ్రీకారం చుట్టింది. 10 కిలోమీటర్ల లోపు ఉన్న సచివాలయాలను విలీనం చేయడం, ఉద్యోగుల స్కిల్ మ్యాపింగ్ చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. గ్రామస్థాయి […]
ధర్మవరంలో ఉద్రిక్తత: టీడీపీ క్యాడర్ vs బీజేపీ క్యాడర్
ధర్మవరం: ధర్మవరంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ, బీజేపీ క్యాడర్ మధ్య ఘర్షణ జరగగా, పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వివరాల్లోకి వెళ్తే, ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ సమక్షంలో, […]
చీనాబ్ వంతెనపై వందే భారత్ ప్రయాణం: అద్భుత దృశ్యాలు వైరల్
జమ్మూ & కశ్మీర్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ వంతెన పై వందే భారత్ ఎక్స్ప్రెస్ తొలిసారి ప్రయాణించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ అద్భుత దృశ్యాలు సోషల్ మీడియాలో […]
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైయస్సార్సీపీ పోరాటం
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది ప్రభుత్వ కళాశాలలపై ఆధారపడే పేద విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని పార్టీ చెబుతోంది. శనివారం మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే […]
విజయసాయి రెడ్డి పయనం ఎటు? రాజీనామాతో రాజకీయాలలో సంచలనం!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తన రాజకీయ జీవితం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆయన నిర్ణయం, ప్రకటన పలు అనుమానాలకు […]
గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్పై టీడీపీ నాయకుడు దాడికి యత్నం!
గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్పై దాడి చేసిన ఘటన తలెత్తింది. నజీర్ అహ్మద్, నేటాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొనటానికి వెళ్లారు. గుంటూరు 1వ డివిజన్లో […]
దావోస్ పర్యటన: ప్రచారానికి ప్రాధాన్యం, పెట్టుబడులకే గండి?
దావోస్ పర్యటనను కేంద్రంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దావోస్ పర్యటనపై విమర్శలు: “దావోస్ పర్యటన […]
నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య: కుటుంబ సభ్యుల ఆందోళన
అనంతపురం జిల్లాలోని నారాయణ జూనియర్ కళాశాల బాయ్స్ క్యాంపస్లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి చరణ్, కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో కాలేజీ […]
మహారాష్ట్రలో 3 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్న జిందాల్ గ్రూప్. మరి కడప స్టీల్ ప్లాంట్ పరిస్థితేంటి?
దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సు లో సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని JSW గ్రూప్ మంగళవారం మహారాష్ట్ర ప్రభుత్వంతో కీలక రంగాలలో రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఒక అవగాహన […]