తిరుపతి జిల్లా: సూళ్లూరుపేట నారాయణ స్కూల్ బస్సు బోల్తా

తడ: తిరుపతి జిల్లాలోని తడ మండలం బోడి లింగాలపాడు వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సూళ్లూరుపేట నారాయణ స్కూల్‌కు చెందిన బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది […]

మిర్చి రైతులపై సీఎం చంద్రబాబు డ్రామా!

కేంద్ర మంత్రికి సీఎం లేఖ ఒక పెద్ద బోగస్‌ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టీకరణ నెల్లూరు:వైయస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సీఎం చంద్రబాబు మిర్చి రైతులపై రాజకీయ […]

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడిని పరామర్శించిన వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారితో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. ఇటీవల అర్చకుడు అనారోగ్యం బారినపడిన […]

కొండశిఖర బూరిగ గ్రామంలో తీరని తాగునీటి సమస్య – స్పందించని అధికారులు

అల్లూరి సీతారామరాజు జిల్లా: అనంతగిరి మండలం కొండశిఖర బూరిగ గ్రామ ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రక్షిత తాగునీటి కోసం ఎన్నిసార్లు అధికారులను కోరినా సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామస్థులు ఆవేదన […]

రైతులను కలవడమే లక్ష్యం – ఎందుకీ వివాదం?

గుంటూరు: రైతులను పరామర్శించేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఇప్పుడు అవసరంలేని రాజకీయ వివాదంగా మారింది. గుంటూరు మిర్చి యార్డులో రైతులతో మాట్లాడేందుకు వచ్చిన జగన్ పర్యటనపై అనవసరమైన ప్రభుత్వ […]

వల్లభనేని వంశీ అరెస్ట్‌ వెనుక చంద్రబాబు కుట్ర: వైఎస్‌ జగన్‌

విజయవాడ:ఎన్టీఆర్‌ జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం, జైలు బయట మీడియాతో మాట్లాడుతూ, వంశీ అరెస్ట్‌ పూర్తిగా రాజకీయ […]

“తునిలో వైయస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్లపై టీడీపీ నేతలు రౌడీయిజం”

తుని: తునిలో టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌సీపీ (YSRCP) కౌన్సిలర్లపై రౌడీ పద్ధతుల్ని ఉపయోగించి బెదిరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళిపోతున్న వైయస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు టీడీపీ నేతలు విఫలయత్నం చేసినట్లు పేర్కొనబడింది. […]

కూటమి ప్రభుత్వంలో జర్నలిస్టులపైన భౌతిక దాడులను అడ్డుకోరా?

రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు జర్నలిస్టులపై పెరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండల ప్రజాశక్తి విలేకరి రామారావు పై జరిగిన దాడి జర్నలిస్టు వర్గాల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. […]

తునిలో టిడిపి గుండాల దౌర్జన్యం – పోలీసుల సహకారంపై మండిపడ్డ కురసాల కన్నబాబు

కాకినాడ: తుని మునిసిపాలిటీ వైస్ ఛైర్మన్ ఎన్నికలో టిడిపి దౌర్జన్యపూరితంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కురసాల కన్నబాబు తీవ్రంగా స్పందించారు. ఎన్నికను అడ్డుకోవడానికి పోలీసుల సహకారంతో వైఎస్ఆర్ సిపి […]

ఏపీలో పెరుగుతున్న జీబీఎస్ కేసులు – ప్రజల్లో ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌లో గిల్లియన్-బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఇప్పటివరకు 59 మంది ఈ వ్యాధికి గురయ్యారని వైద్య అధికారులు వెల్లడించారు. జీబీఎస్ అంటే ఏమిటి? జీబీఎస్ ఒక నాడీ సంబంధిత […]