ఏపీలో రేపటి నుంచే భూముల మార్కెట్ ధరల పెంపు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి (ఫిబ్రవరి 1) నుంచి భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ రేట్లు పెరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని 10-20% మేర భూముల మార్కెట్ ధరలు […]

అమరావతి మినహా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేసన్ చార్జీలు పెంపు.. మంత్రి అనగాని సత్య ప్రసాద్

ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి కొత్త రిజిస్ర్టేషన్ విలువలు అమల్లోకి వస్తాయని, దీనికి సంబంధించి ఇప్పటికే సుదీర్ఘ కసరత్తు చేశామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. […]

సాక్షి మీడియా నుంచి రాణి రెడ్డిని తొలగింపు

వైయస్ భారతి రెడ్డి బంధువైన, సాక్షి మీడియా టాప్ ఎగ్జిక్యూటివ్ రాణి రెడ్డిని ఆఫీసు నుంచి తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. సాక్షి మీడియా వ్యవహారాల్లో ఆమె చాలా కాలంగా సత్తా చూపిస్తుండగా, ఆమె చెప్పింది […]

మహారాష్ట్రలో 3 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్న జిందాల్ గ్రూప్. మరి కడప స్టీల్ ప్లాంట్ పరిస్థితేంటి?

దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సు లో సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని JSW గ్రూప్ మంగళవారం మహారాష్ట్ర ప్రభుత్వంతో కీలక రంగాలలో రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఒక అవగాహన […]

ఇండీచిప్ పెట్టుబడి: ఇది స్కామ్ కాదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఎడాపెడా జోకులు చేస్తున్నారా?

ఇండీచిప్ సెమికండక్టర్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో 14,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రకటించడం ప్రస్తుతం వివాదాస్పదం కావడం తెలిసిందే. ఈ సంస్థ 2025 జనవరి 2న కేవలం కోటి రూపాయల అధీకృత మూలధనంతో కన్పూర్ ఆర్ఓసి […]

ఆంధ్రప్రదేశ్ GST ఆదాయంలో 10% తగ్గుదల. కారణాలు ఇవే?

నవంబర్ 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం GST వసూళ్లలో 10% తగ్గుదల నమోదైంది. వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవంబర్ నెలలో GST వసూళ్లు 2023లో ₹4,093 కోట్లు ఉండగా, తాజా లెక్కల ప్రకారం 2024లో […]

అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నుండి 800 మిలియన్ డాలర్ల రుణం మంజూరు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు భారీ ఆర్థిక మద్దతు తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు 800 మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసింది. అమరావతి ఇంటిగ్రేటెడ్ […]

విశాఖపట్నంలో నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

విశాఖపట్నం: నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సదస్సు దేశవ్యాప్తంగా ఉన్న తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని, దీని ప్రభావాన్ని మరియు భవిష్యత్తులో సాంకేతికత […]

ఆంధ్రప్రదేశ్ యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు: చంద్రబాబు నాయుడు “జాబ్ ఫస్ట్” క్యాంపెయిన్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక మలుపు తిప్పుతూ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (CBN) ఆంధ్రప్రదేశ్ యువతకు విశాల భవిష్యత్తును అందించేందుకు ఒక భారీ ప్రకటన చేశారు. ఆయన ప్రకటించిన ప్రణాళిక ప్రకారం, రాబోయే […]

ఆంధ్రప్రదేశ్‌ కొత్త మద్యం నియంత్రణ విధానం: సవాళ్లు మరియు అవకాశాలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన మద్యం నియంత్రణ విధానం రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. భారతదేశంలో మద్యం నియంత్రణ రాష్ట్రాలవారీగా మారుతుండటం వల్ల, ధరల వ్యత్యాసాలు, నల్లబజారు కార్యకలాపాలు ఎక్కువయ్యాయి. ఈ నేపధ్యంలో, ఆంధ్రప్రదేశ్‌ […]