విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టులన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే సాధించబడ్డాయని విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన, […]
Category: లోకల్ వార్తలు
పింఛన్ లబ్ధిదారులపై ఎందుకంత పగ?: కూటమి ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే సుధాకర్బాబు సూటి ప్రశ్న
తాడేపల్లి: పింఛన్ లబ్ధిదారులపై టీడీపీ ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తోందని వైయస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో […]
మోసపూరిత హామీలపై 420 కేసులు: మహిళలకు క్షమాపణ చెప్పాలని వైయస్ఆర్సీపీ డిమాండ్
తాడేపల్లి: కూటమి నేతల మోసపూరిత హామీలపై 420 కేసులు పెట్టాలని, రాష్ట్ర మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో […]
తల్లులకు వందనం కాదు.. తల్లులకు కూటమి ప్రభుత్వ అన్యాయం, ఈ ఏడాది రూ.15,000 లేనట్లే?
ఏపిలో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో తెచ్చిన పథకంలో తల్లులకు అన్యాయం చేస్తోంది. కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాది పథకం అములు లేనట్లే అని క్యాబినెట్ డిసైడ్ చేసింది. కీలకమైన ఈ పథకానికి […]
గుంటూరు వైద్య కళాశాలలో మంత్రి సత్యకుమార్ యాదవ్ కు చేదు అనుభవం
శుక్రవారం గుంటూరు వైద్య కళాశాలకు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ కు చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన రఘుబాబు అనే వ్యక్తి పీజీ వైద్య విద్య […]
సినిమా స్టైల్లో మద్యం అక్రమ రవాణా: బాలకృష్ణ గుట్టు రట్టు
పల్నాడు జిల్లాలో మద్యం రవాణా డ్రామా పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామానికి చెందిన బాలకృష్ణ సినిమా స్టైల్లో మద్యం అక్రమ రవాణాకు పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మినీ లారీ […]
జనసేన నాయకుల రేవ్ పార్టీలు: వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
గుంటూరు జిల్లాలో జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకుల వివాదాస్పద రేవ్ పార్టీలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. నూతన సంవత్సరం వేడుకల పేరుతో, డిసెంబర్ 31న గొల్లపుంత రోడ్డులో ఉన్న ఓ లేఔట్లో […]
“మీకంటే జగనే మేలు కదరా”.. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దెబ్బకు కూటమిలో కలకలం?
టీడీపీ సీనియర్ నాయకులు, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిత్యం వివాదాల్లో ఉంటున్నారు. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఏదో రకంగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా జేసీ మాట్లాడుతూ.. “మీకంటే […]
కమ్మ వారికి రెడ్ బుక్ వర్తించదా? మైలవరం టీడీపీ కార్యకర్తల ఆవేదన
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో రెడ్ బుక్ ప్రాముఖ్యత ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే చట్టాలను అతిక్రమించి టీడీపీ నాయకులను, కార్యకర్తలను వేదించారో, వారందరి పేర్లని ఒక […]
సీఎం తొలి సంతకానికి 200 రోజులు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు !!
రాష్ట్రంలో గతేడాది జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత తెలుగు దేశం అధినేత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేసి, 16,347 టీచర్ పోస్టులను డిసెంబర్ […]