ఆంధ్రప్రదేశ్ భూ రీసర్వే: కొత్త మార్గదర్శకమా, లేదా కొనసాగుతున్న సంస్కరణా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా భూ రీసర్వే నిర్వహించాలని ప్రకటించింది. భూ రికార్డుల పారదర్శకతను మెరుగుపరచడమే ఈ కార్యక్రమ లక్ష్యం. అయితే, గత ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై తీవ్ర రాజకీయ చర్చలు […]

 కందుకూరు ఎమ్మెల్యే అవినీతి బాంబ్: రామాయపట్నం పోర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు! కందుకూరు ఎమ్మెల్యే పై ₹4,361 కోట్ల రామాయపట్నం పోర్ట్ ప్రాజెక్టులో భారీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్టర్లు చెబుతున్న మేరకు, ప్రతి లారీపై అక్రమ రుసుములు విధించి […]

శ్రీ అవధూత కాశినాయన ఆశ్రమం విధ్వంసంపై ఆగ్రహం

కడప, ఆంధ్రప్రదేశ్ – బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం, కడప జిల్లాలోని శ్రీ అవధూత కాశినాయన ఆశ్రమాన్ని కూల్చివేయడం భక్తులు, మత పెద్దలలో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. దశాబ్దాలుగా ఉన్న ఈ ఆశ్రమం పేదలకు, వృద్ధులకు […]

హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కిన అధికారులు – పాచిపెంటలో గిరిజన సర్పంచుల హక్కులకు భంగం

హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా పాచిపెంట మండలంలోని అధికారులు వాటిని పూర్తిగా తుంగలో తొక్కారు. గిరిజన సర్పంచుల అధికారాలను చిన్నచూపు చూస్తూ, వారి హక్కులను కాలరాస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో […]

పవన్ కల్యాణ్ బీజేపీని మెప్పించేందుకు కొత్త ప్లాన్? చర్చిలపై విచారణకు ఆదేశాలు! 🚨

అమరావతి: రాష్ట్రంలోని చర్చిలకు మంజూరైన అనుమతులపై ప్రభుత్వ విచారణ చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. చట్టపరమైన అనుమతుల పరిశీలన చేపట్టి, ఏమైనా అక్రమాలు ఉన్నాయా అనే […]

పేదలకు ఇళ్లు, భూమి కేటాయించాలంటూ హిందూపురం నుంచి పెద్ద ఎత్తున సీపీఐ శ్రేణుల ర్యాలీ

హిందూపురం: పేదలకు భూమి, ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) శ్రేణులు హిందూపురం నుంచి పెద్ద ఎత్తున పుట్టపర్తికి ర్యాలీ నిర్వహించారు. సీపీఐ హిందూపురం కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్ […]

తమ గ్రామానికి రోడ్డు వేయాలని మోకాళ్లపై కూర్చుని వేడుకున్న చిన్నారులు, గ్రామస్థులు

అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వీరభద్రపేట గ్రామస్తుల వేడుకోలు అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వీరభద్రపేట గ్రామం కనీస మౌలిక సదుపాయాల లేక సమస్యలు ఎదుర్కొంటోంది. గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో […]

మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెన్షన్‌పై వివాదం – కుల వివక్ష అంటూ ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ సీఐడీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌ను అనుమతి లేకుండా విదేశీ పర్యటనలకు వెళ్లిన కారణంగా సస్పెండ్ చేసింది. అయితే, ఈ చర్యపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. […]

న్యాయం దక్కలేదు… మహిళ, ఆమె కూతురు ఆత్మహత్యాయత్నం

విజయవాడ: తనకు న్యాయం దక్కడం లేదని విజయవాడ వాంబే కాలనీలో ఓ మహిళ తన కూతురితో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆఫీస్, సీఎం కార్యాలయం చుట్టూ తిరిగినా న్యాయం […]

ఏపీ బడ్జెట్‌పై సిపిఎం తీవ్ర వ్యతిరేకత – నూనెపల్లిలో రాస్తారోకో

నంద్యాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సిపిఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నూనెపల్లి కోవెలకుంట్ల జంక్షన్‌లో రాస్తారోకో నిర్వహించింది. ఈ బడ్జెట్ ప్రజా సంక్షేమానికి కాదు, ప్రజలపై భారం వేయడానికి మాత్రమే రూపొందించిందని […]