రైతులను కలవడమే లక్ష్యం – ఎందుకీ వివాదం?

గుంటూరు: రైతులను పరామర్శించేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఇప్పుడు అవసరంలేని రాజకీయ వివాదంగా మారింది. గుంటూరు మిర్చి యార్డులో రైతులతో మాట్లాడేందుకు వచ్చిన జగన్ పర్యటనపై అనవసరమైన ప్రభుత్వ […]

వల్లభనేని వంశీ అరెస్ట్‌ వెనుక చంద్రబాబు కుట్ర: వైఎస్‌ జగన్‌

విజయవాడ:ఎన్టీఆర్‌ జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం, జైలు బయట మీడియాతో మాట్లాడుతూ, వంశీ అరెస్ట్‌ పూర్తిగా రాజకీయ […]

“తునిలో వైయస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్లపై టీడీపీ నేతలు రౌడీయిజం”

తుని: తునిలో టీడీపీ నేతలు వైయస్‌ఆర్‌సీపీ (YSRCP) కౌన్సిలర్లపై రౌడీ పద్ధతుల్ని ఉపయోగించి బెదిరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళిపోతున్న వైయస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు టీడీపీ నేతలు విఫలయత్నం చేసినట్లు పేర్కొనబడింది. […]

కూటమి ప్రభుత్వంలో జర్నలిస్టులపైన భౌతిక దాడులను అడ్డుకోరా?

రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు జర్నలిస్టులపై పెరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండల ప్రజాశక్తి విలేకరి రామారావు పై జరిగిన దాడి జర్నలిస్టు వర్గాల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. […]

ఇంజనీరింగ్ కాలేజీలో ఘర్షణ: జూనియర్ విద్యార్థిపై సీనియర్ల దాడి

విశాఖపట్నం జిల్లా దువ్వాడలోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఘర్షణ చోటుచేసుకుంది. కాలేజ్ ఫెస్ట్ సందర్భంగా సీనియర్ విద్యార్థులు ఓ జూనియర్ విద్యార్థిపై దాడి చేయడంతో అతని పరిస్థితి విషమంగా మారింది. ఘటన వివరాలుమొదట మామూలు […]

తునిలో టిడిపి గుండాల దౌర్జన్యం – పోలీసుల సహకారంపై మండిపడ్డ కురసాల కన్నబాబు

కాకినాడ: తుని మునిసిపాలిటీ వైస్ ఛైర్మన్ ఎన్నికలో టిడిపి దౌర్జన్యపూరితంగా వ్యవహరించిందని ఆరోపిస్తూ ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కురసాల కన్నబాబు తీవ్రంగా స్పందించారు. ఎన్నికను అడ్డుకోవడానికి పోలీసుల సహకారంతో వైఎస్ఆర్ సిపి […]

ఏపీలో పెరుగుతున్న జీబీఎస్ కేసులు – ప్రజల్లో ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌లో గిల్లియన్-బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఇప్పటివరకు 59 మంది ఈ వ్యాధికి గురయ్యారని వైద్య అధికారులు వెల్లడించారు. జీబీఎస్ అంటే ఏమిటి? జీబీఎస్ ఒక నాడీ సంబంధిత […]

మదనపల్లెలో జరిగిన ఘటన, ఎన్డీఏ ప్రభుత్వ చారిత్రాత్మక తప్పిదాన్ని మరోసారి ఎత్తిచూపుతుంది?

ఆంధ్రప్రదేశ్లోని వైద్య విద్యాసంస్థలను పిపిపి మోడల్ లో ప్రైవేటు పరం చేయాలని చూస్తూ చంద్రబాబు మరియు ఎన్డీఏ ప్రభుత్వం ఎంత పెద్ద చారిత్రాత్మక తప్పిదం చేస్తుంది అనడానికి నిన్న మదనపల్లిలో యువతిపై యాసిడ్ దాడి […]

మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టు.. రాష్ట్రంలో కక్షా రాజకీయాలకు ప్రారంభమా? ముగింపా?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కక్షలు ఎల్లలు దాటుతున్నాయి. ఇది మీడియా టాక్ కాదు పబ్లిక్ టాక్. అధికారం మారాక గత ప్రభుత్వం నాయకుల మీద వ్యవస్థల ప్రోద్భలంతో కక్ష తీర్చుకోవడం సాధారణమే అయినప్పటికీ కూటమి […]

రాజకీయ కుట్ర విఫలం: న్యాయస్థానం ఒక్క రోజులో బెయిల్ మంజూరు

ఓ మహిళను 40-50 రోజులు జైల్లో ఉంచేందుకు పక్కా కుట్ర పన్నిన కిరణ్ రాయల్ యత్నం న్యాయస్థానం ముందు విఫలమైంది. అసలు తప్పు చేయకపోయినా, ఆమెను అన్యాయంగా కేసులో ఇరికించి జైలుకు పంపించాలని చేసిన […]