తిరుపతిలో టిటిడి పరిపాలనా భవనం ఎదుట స్వామీజీల ఆందోళన

అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ కు కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకోవాలనీ డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష కు దిగిన హిందుత్వ సంఘాలు, స్వామీజీలు తిరుమల ఏడుకొండలు రక్షించుకుందాం అంటూ టీటీడీ పరిపాలన […]

ప్రైవేట్ విద్యకి ఊతం…ప్రభుత్వ విద్యార్థులకు పురుగుల భోజనం

ప్రభుత్వ విద్యా వ్యవస్థను నీరుగార్చి తద్వారా విద్యను వ్యాపారంగా మలుచుకున్న తమ పార్టీ నేతలకు లాభం చేకూర్చేలా చూస్తున్నారని, టిడిపి పార్టీ మరియు మంత్రి నారా లోకేష్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ విశాఖపట్నం […]

జగన్ హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల రద్దుకు కూటమి ప్రభుత్వం చర్యలు..!

ఆ ఇళ్ల స్థలాలు అమ్మినా.. కొన్నా ఇళ్ల పట్టాలు రద్దు కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో ఇచ్చిన ఇంటి స్థలాన్ని అమ్మినా, కొన్నా వెనక్కి తీసుకోవాలని సంచలన నిర్ణయం […]

టీడీపీ చిరకాల వాంచ Vs గిరిజనుల అత్మభిమానా పోరాటం…. గెలుపు ఎవెరిది?

గత నెల 27న విశాఖపట్నంలో జరిగిన టూరిజం పెట్టుబడిదారుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతుంది. ఈ సదస్సులో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు ఆంధ్రప్రదేశ్లోని  వైజాగ్, లంబసింగి […]

కూటమి ప్రభుత్వానికి వాలంటీర్ల కౌంటర్ – ఎమ్మెల్సీ పోరులోకి మహిళా వాలంటీర్!

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వాలంటీర్ల హక్కుల కోసం పోరాడుతూ, మహిళా వాలంటీర్ మమత ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేశారు. కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో, […]

లక్ష్మి అరెస్ట్.. కానీ ఎవరి ఒత్తిడి? రాజకీయ నాయకుల హస్తం ఉందా?

తిరుపతిలో చెక్ బౌన్స్ కేసులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. జైపూర్ పోలీసులు, చెక్ బౌన్స్ కేసులో లక్ష్మి అనే వ్యాపారిని అరెస్టు చేసిన విషయం కాస్త సంచలనంగా మారింది. ఈ కేసు పట్ల […]

రాష్ట్రంలో మహిళా హోమ్ మంత్రి, ఆ జిల్లాకు మహిళా ఎస్పీ, జిల్లాలో మహిళా మంత్రి అయినా పోలీస్ స్టేషన్ లో మహిళలకు అవమానం

శ్రీ సత్యసాయి జిల్లా, మడకశిర నియోజవర్గంలో ఓ మహిళకు పోలీస్ స్టేషన్‌లో అవమానం జరిగిందని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళా ఫిర్యాదుదారుతో సీఐ రాగిరి రామయ్య అసభ్యకరంగా మాట్లాడారని, తనను […]

నాయకుల మధ్య ఆధిపత్యపోరు… క్యాడర్ మధ్య వసూళ్ల రగడ…

రాష్ట్రంలో అధికార ఎన్డీఏ కూటమిలో పార్టీల మధ్య విభేదాలు మరోసారి బగ్గు మన్నాయి.  ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల వేదికగా బిజెపి మరియు టిడిపి పార్టీల మధ్య సమన్వయ లోపం మరియు విభేదాలు […]

హోంమంత్రి ఇలాకాలో కీచకుల స్వైరవిహారం

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి  మహిళలు మరియు చిన్నారులపై  జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తూనే  ఉన్నాం.  అయితే హోంమంత్రి సొంత జిల్లా అయినా అనకాపల్లిలో  గత ఎనిమిది నెలల్లో 20కి పైగా […]

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీ పీసీసీ) అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ […]