న్యూఢిల్లీ: సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ వర్కర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అలాగే సెర్ప్, మెప్మా పథకాలలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్స్లకు పనికి తగిన పారితోషికం కల్పించాలని తిరుపతి ఎంపీ మద్దిల […]
Category: మరిన్ని
హోంమంత్రి ఇలాకాలో కీచకుల స్వైరవిహారం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు మరియు చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తూనే ఉన్నాం. అయితే హోంమంత్రి సొంత జిల్లా అయినా అనకాపల్లిలో గత ఎనిమిది నెలల్లో 20కి పైగా […]
ఫిబ్రవరి 24 నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: ముఖ్య వివరాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఫిబ్రవరి 24, 2024 నుండి ప్రారంభం కానున్నాయి. సమావేశం ప్రారంభదినం గవర్నర్ గౌరవప్రదంగా రెండు సభలకు ప్రసంగం చేసే సందర్భంగా ఉంటుంది. ఈ సమావేశాలు మూడు […]
జనసేనతో బీజేపీ మాస్టర్ ప్లాన్ కి టీడీపీ ఎలా బదులు ఇస్తుంది ?
గత కొన్ని సంవత్సరాలుగా దక్షిణాదిన పాగావేయాలని చూస్తున్న బిజెపి కేవలం కర్ణాటకలో మాత్రమే తన ప్రభావాన్ని చూపగలిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో జనసేనని పవన్ కళ్యాణ్ ని వాడుకొని తమ […]
ఆటోలో కుంభమేళాకు వెళ్లొచ్చిన చిత్తూరు యువకులు
4,000 కిలోమీటర్ల ఆటో యాత్ర: పుణ్యస్నానాలు ఆచరించి, కాశీ దర్శనం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. దేశమంతటా మరియు విదేశాల నుండి తరలివస్తోన్న కోట్లాది మంది భక్తులతో స్నాన ఘాట్లు […]
ఎన్డీఏ పాలనలో ఏపీ విద్యావ్యవస్థ అస్థవ్యస్తమం
రెండు రోజుల ముందు తూర్పుగోదావరి జిల్లా వెంకటాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేత తన కారు కడిగించుకున్న టీచర్ ఘటన మరువక ముందుకే, ఏలూరు జిల్లా చాకపల్లిలోని శ్రీ చైతన్య స్కూల్లో ఎల్కేజీ […]
ఎన్డిఎ మరియు వైస్సార్సీపీ మొదటి ఎనిమిది నెలల పరిపాలన వ్యత్యాసం
పాలనా రంగంలో, మాటల కంటే చేతలే గట్టిగా వినపడుతాయి. ఏ ప్రభుత్వంలోనైనా మొదటి కొన్ని నెలలు, ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు, సామర్థ్యాలు మరియు దృక్పథాన్ని వెల్లడిస్తాయి. వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సిపి ప్రభుత్వ […]
ఈసారి జగన్ 2.O – వైఎస్సార్సీపీ కార్యకర్తల కోసం కొత్త యుగం!
మాజీ సీఎం జగన్ ఘన వాగ్దానం – కార్యకర్తల కోసం ధీటైన భరోసా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ధైర్యంగా ముక్కుసూటిగా మాట్లాడారు. “జగన్ 2.O” అంటూ, తాను […]
డిజిటల్ లోన్ యాప్స్తో మోసాలకు తావు! వడ్డీ రేట్లు, రహస్య ఛార్జీలతో జాగ్రత్త!
డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా దేశంలో అనేక సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలు డిజిటలైజ్ అవ్వడం వల్ల అకౌంట్ ఓపెనింగ్ నుంచి లోన్ పొందడం వరకు అన్నీ ఇంటి నుంచే […]
అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమ సంపద దోచుకుంటున్న నేతలు – జామాయిల్ కర్ర రవాణా!
ప్రభుత్వ అధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమ సంపద దోచుకునేందుకు దోపిడీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ దందా పచ్చనేతల మధ్య చర్చలకు, ఆగ్రహానికి కారణమయ్యే పరిస్థితిని తలపిస్తోంది. వరికుంటపాడు మండలం భాస్కరపురం పరిధిలో అగ్రిగోల్డ్ […]