టీవీ నటీమణులకి, చిత్ర పరిశ్రమలో హీరోయిన్లతో పోల్చితే పారితోషికం కొంత తక్కువగా ఉంటుంది. కానీ కొన్ని యంగ్ నటీమణులు ఈ పరిమితిని దాటిపోవడంలో సక్సెస్ అయ్యారు. అలాంటి నటి జన్నత్ జుబేర్ రహ్మానీ, 23 […]
Category: జాతీయ వార్తలు
చీనాబ్ వంతెనపై వందే భారత్ ప్రయాణం: అద్భుత దృశ్యాలు వైరల్
జమ్మూ & కశ్మీర్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ వంతెన పై వందే భారత్ ఎక్స్ప్రెస్ తొలిసారి ప్రయాణించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ అద్భుత దృశ్యాలు సోషల్ మీడియాలో […]
విజయసాయి రెడ్డి పయనం ఎటు? రాజీనామాతో రాజకీయాలలో సంచలనం!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తన రాజకీయ జీవితం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆయన నిర్ణయం, ప్రకటన పలు అనుమానాలకు […]
మహారాష్ట్రలో 3 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్న జిందాల్ గ్రూప్. మరి కడప స్టీల్ ప్లాంట్ పరిస్థితేంటి?
దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సు లో సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని JSW గ్రూప్ మంగళవారం మహారాష్ట్ర ప్రభుత్వంతో కీలక రంగాలలో రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఒక అవగాహన […]
ఏపీలో 50 ఎమ్మెల్యే స్థానాల పెంపుకు గ్రీన్ సిగ్నల్
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2026 నాటికి రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన ఖాయమైందని కేంద్రం సంకేతాలు పంపింది. ప్రస్తుతం 175 నియోజకవర్గాల సంఖ్య 225కు పెరగనుంది. రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టత […]
తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన తీవ్ర విమర్శలు
తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అసమర్థతే ఈ దారుణ ఘటనకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై విమర్శలు భూమన కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ, […]
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నిరసన: మోడీ పర్యటన సందర్భంగా ఉద్రిక్తతలు
విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు గట్టిగా నిరసన తెలియజేశారు. ప్రైవేటీకరణ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగా […]
విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఉద్యమం ఉద్ధృతం
విశాఖపట్నం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను పురస్కరించుకుని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు, కార్మికులు విశాఖ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ గేటు వద్ద ప్రారంభమైన ర్యాలీ […]
ఏపీలో చంద్రబాబును చుట్టేస్తున్న కాషాయ వ్యూహం
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధినేత చంద్రబాబును చుట్టేస్తూ కాషాయ పార్టీ (బీజేపీ) వ్యూహాలను అమలు పరుస్తుందా? రాష్ట్రంలో తమ బలాన్ని పెంచుకుని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గట్టి పోటీ ఇవ్వడానికి బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందా? ఈ […]
తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇన్చార్జులు నియామకం
బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహాలకు గట్టి పునాది వేస్తోంది. ఇందుకోసం ఎన్నికల ఇన్చార్జుల్ని తాజాగా ప్రకటించింది. తెలంగాణకు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే, ఆంధ్రప్రదేశ్కు కర్ణాటక బీజేపీ నేత పీసీ […]