టీడీపీ అరాచకాన్ని తీవ్రంగా ఖండించిన గడికోట శ్రీకాంత్ రెడ్డి

కడప: వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి లక్కిరెడ్డిపల్లి జెడ్పీటీసీ రమాదేవి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటనను తీవ్రంగా ఖండించారు. ఆయన జాండ్లపల్లి గ్రామంలో జరిగిన […]

తిరుపతిలో టీడీపీ అరాచకం – వైసీపీ మాజీ మంత్రి రోజా ఫైర్

తిరుపతి: తిరుపతి జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలపై వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక తిరుపతి పరువు ఎలా దిగజారిందో చూస్తున్నాం అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. తిరుపతిలో […]

రాష్ట్రంలో మున్సిపల్ ఉప ఎన్నికలను తక్షణం వాయిదా వేయాలి: ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి డిమాండ్

తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ ఎన్నికల కమిషన్ తక్షణం స్పందించాలి రాష్ట్రం అంతటా మున్సిపల్ […]

గుంటూరు మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు: కట్టుదిట్టమైన బందోబస్తు

గుంటూరు: మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు 144వ సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ […]

వైసీపీ సమన్వయకర్తల సమావేశం: ఫీజు పోరు కోసం సిద్ధం

విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల వైసీపీ సమన్వయకర్తలతో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై […]

కేంద్రం కూటమి.. ఆంధ్రాలో కూటమిని మరిచిందా?

బడ్జెట్ కేటాయింపుల్లో బీహార్‌కు వరాలు – ఆంధ్రప్రదేశ్‌కు నిరాశ న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ మరోసారి వెనుకబడింది. కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌కు తగిన నిధులు కేటాయించని కేంద్ర ఆర్థిక […]

కూటమి ప్రభుత్వం జర్నలిస్టులపై వేధింపులు – పాల్లూరి రమణ అరెస్ట్

కర్నూలు: కర్నూలు జిల్లాలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల అభిప్రాయాలను ప్రకటిస్తున్న పత్రికా సంస్థలు మరియు జర్నలిస్టులపై వేధింపులు పెరిగినట్లు తెలుస్తోంది. తాజాగా, కామన్ మాన్ యూ ట్యూబ్ ఛానెల్ అధినేత […]

ప్రభుత్వ ద్వంద్వ నీతి బయటపడింది: ప్రభుత్వ నిషేధాన్ని ఉల్లంఘిస్తున్న జనసేన

2024 నవంబరులో కూటమి ప్రభుత్వం ఒక మెమో జారీ చేసింది, అందులో ప్రభుత్వ పాఠశాలలలో రాజకీయ, మతపరమైన, వివాహ వేడుకలు, ఇతర ఈవెంట్లు నిర్వహించరాదని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు అదే ప్రభుత్వం తన […]

టీడీపీ క్వార్ట్జ్ స్కాం: ఆంధ్రప్రదేశ్ ఖనిజ సంపదను దోచుకుంటున్నారా?

అమరావతి: టీడీపీ పాలనలో అవినీతి, అక్రమ మైనింగ్ మరింత ప్రబలిందని తాజా ఆరోపణలు వెలువడుతున్నాయి. టీడీపీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో క్వార్ట్జ్ మైనింగ్ అక్రమంగా సాగుతోందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. […]

బాబు ష్యూరిటీ.. చీటింగ్‌ గ్యారెంటీ: మాజీ మంత్రి ఆర్‌కె రోజా ఫైర్‌

📍 చిత్తూరు జిల్లా నగరిలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్‌కె రోజా 🔹 సూపర్‌సిక్స్‌ అమలు చేయకపోతే కాలర్‌ పట్టుకోమన్నారు. మరి ఇప్పుడు ఎవరి కాలర్‌ పట్టుకోవాలో లోకేష్‌ […]