కర్నూలు జిల్లా కప్పత్రాళ రిజర్వ్ ఫారెస్ట్లో యురేనియం అన్వేషణను నిషేధించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ అమరావతి: కర్నూలు జిల్లా కప్పత్రాళ రిజర్వ్ ఫారెస్ట్లో యురేనియం అన్వేషణ, గనుల తవ్వకాలను పూర్తిగా నిషేధించేందుకు అసెంబ్లీలో […]
Category: వార్తలు
జగన్ హయాంలో పరిశ్రమలు రాలేదు అనేది అసత్యం – కేంద్ర గణాంకాలు చెబుతున్న సత్యం
ఆంధ్రప్రదేశ్లో 2020-2025 మధ్య 15,635 కొత్త కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో పరిశ్రమలు రాలేదన్న ఆరోపణలను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. లోకసభలో […]
పుట్టుకతోనే గ్రుడ్డివాడు, మూగవాడు… పైగా యాక్సిడెంట్! ఇలాంటి వారి పెన్షన్ తీసేయడం ఏం న్యాయం చంద్రబాబు?
– కూటమి ప్రభుత్వానికి సామాన్యుడి ప్రశ్నలు టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే పెన్షన్ రద్దుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఎంతో మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. పుట్టుకతోనే […]
తిరుపతిలో టిటిడి పరిపాలనా భవనం ఎదుట స్వామీజీల ఆందోళన
అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ కు కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకోవాలనీ డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష కు దిగిన హిందుత్వ సంఘాలు, స్వామీజీలు తిరుమల ఏడుకొండలు రక్షించుకుందాం అంటూ టీటీడీ పరిపాలన […]
ఇది దళారుల ప్రభుత్వం: వైసీపీ నేత అనంత వెంకటరామిరెడ్డి విమర్శలు
రైతుల కష్టాలు మంత్రులకు కన్పించడం లేదా? అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధరలు లేవని, ప్రభుత్వం వ్యాపారులు, దళారులకు కొమ్ముకాస్తోందని […]
ప్రైవేట్ విద్యకి ఊతం…ప్రభుత్వ విద్యార్థులకు పురుగుల భోజనం
ప్రభుత్వ విద్యా వ్యవస్థను నీరుగార్చి తద్వారా విద్యను వ్యాపారంగా మలుచుకున్న తమ పార్టీ నేతలకు లాభం చేకూర్చేలా చూస్తున్నారని, టిడిపి పార్టీ మరియు మంత్రి నారా లోకేష్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ విశాఖపట్నం […]
ఏపీలో మద్యం ధరల పెంపు – వినియోగదారులకు మరో భారం!
ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు మరోసారి పెరిగాయి. 15% మేర ధరలు పెంచేందుకు ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇటీవల మద్యం అమ్మకాలపై మార్జిన్ను **14.5%**కి పెంచిన నేపథ్యంలో ఈ పెంపు అనివార్యమని అధికార వర్గాలు […]
జగన్ హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల రద్దుకు కూటమి ప్రభుత్వం చర్యలు..!
ఆ ఇళ్ల స్థలాలు అమ్మినా.. కొన్నా ఇళ్ల పట్టాలు రద్దు కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో ఇచ్చిన ఇంటి స్థలాన్ని అమ్మినా, కొన్నా వెనక్కి తీసుకోవాలని సంచలన నిర్ణయం […]
టీడీపీ చిరకాల వాంచ Vs గిరిజనుల అత్మభిమానా పోరాటం…. గెలుపు ఎవెరిది?
గత నెల 27న విశాఖపట్నంలో జరిగిన టూరిజం పెట్టుబడిదారుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతుంది. ఈ సదస్సులో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్, లంబసింగి […]
పార్టీలతో కూటమి పరేషాన్, ఎమ్మెల్యేలతో టీడీపీ పరేషాన్…
తిరువూరు, సింగనమల ఎమ్మెల్యేలు మరీ స్పెషల్ ఓ ఎమ్మెల్యేపై కేసు.. మరో ఎమ్మెల్యే అక్రమ దందా.. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేల వల్ల కూటమికే కాదు, టీడీపీకీ పరేషాన్ తప్పడం లేదు. మూడు పార్టీల కారణంగా […]