అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ (APERC) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) నుండి విద్యుత్ కొనుగోలుకు అనుమతి మంజూరు చేసింది. ఈ నిర్ణయం ద్వారా […]
Category: అభిప్రాయం
ఆరోగ్యశ్రీ ప్రైవేటీకరణ – ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం నిర్వహణపై ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే పథకం అమలులో ఉన్న సమస్యలకు తోడు, ఆరోగ్యశ్రీను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించే ప్రభుత్వ యత్నం పెద్ద ఎత్తున నిరసనలకు […]
9 నెలల్లో అప్పుల్లో రికార్డ్ స్థాయికి చేరిన కూటమి ప్రభుత్వం!
తాడేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం కేవలం 9 నెలల్లోనే అప్పుల విషయంలో కొత్త రికార్డులు సృష్టించిందని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో జగన్ […]
రాజకీయ ప్రయోజనాల కోసం పిల్లలపై టీడీపీ, జనసేన దాడులు: కుప్పకూలిన మానవీయ విలువలు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఓ మానవీయ చర్యను టీడీపీ, జనసేన తప్పుడు ప్రచారానికి ఉపయోగించుకొని, ఒక అమాయక చిన్నారిని రాజకీయంగా దోపిడీ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. టీడీపీ […]
రైతులను కలవడమే లక్ష్యం – ఎందుకీ వివాదం?
గుంటూరు: రైతులను పరామర్శించేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఇప్పుడు అవసరంలేని రాజకీయ వివాదంగా మారింది. గుంటూరు మిర్చి యార్డులో రైతులతో మాట్లాడేందుకు వచ్చిన జగన్ పర్యటనపై అనవసరమైన ప్రభుత్వ […]
విజయవాడ కాశ్మీర్ జలకన్య ఎక్సిబిషన్లో అగ్ని ప్రమాదం: అధికారుల నిర్లక్ష్యం, ప్రజల భద్రత ప్రశ్నార్థకం!
విజయవాడ ఆర్టీసీ గ్రౌండ్స్లో జరుగుతున్న కాశ్మీర్ జలకన్య ఎక్సిబిషన్లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదు స్టాల్స్ పూర్తిగా కాలిపోయాయి. గ్యాస్ సిలిండర్లు పేలడం వల్ల ఈ ప్రమాదం […]
కూటమిలో చంద్రబాబు పవన్ లైట్… అంతా చినబాబే!
రాష్ట్రంలో అధికార యంత్రాంగం మరియు మంత్రులపై చంద్రబాబు నియంత్రణ కోల్పోయారా?.. ఈ ప్రశ్నకు నిజమే అని సమాధానం వినిపిస్తోంది. ఇదేదో ఊహాజనితం కాదు రెండు రోజుల క్రితం జరిగిన ఓ సమావేశమే దీనికి నిధర్శనం. […]
తిరుపతిలో టిటిడి పరిపాలనా భవనం ఎదుట స్వామీజీల ఆందోళన
అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ కు కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకోవాలనీ డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష కు దిగిన హిందుత్వ సంఘాలు, స్వామీజీలు తిరుమల ఏడుకొండలు రక్షించుకుందాం అంటూ టీటీడీ పరిపాలన […]
ప్రైవేట్ విద్యకి ఊతం…ప్రభుత్వ విద్యార్థులకు పురుగుల భోజనం
ప్రభుత్వ విద్యా వ్యవస్థను నీరుగార్చి తద్వారా విద్యను వ్యాపారంగా మలుచుకున్న తమ పార్టీ నేతలకు లాభం చేకూర్చేలా చూస్తున్నారని, టిడిపి పార్టీ మరియు మంత్రి నారా లోకేష్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ విశాఖపట్నం […]
హోంమంత్రి ఇలాకాలో కీచకుల స్వైరవిహారం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు మరియు చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తూనే ఉన్నాం. అయితే హోంమంత్రి సొంత జిల్లా అయినా అనకాపల్లిలో గత ఎనిమిది నెలల్లో 20కి పైగా […]
