ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు గణనీయమైన వెన్నుదన్నుగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము నేటికీ చెల్లించకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైయస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. మొత్తం రూ. 3,900 కోట్లు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు, […]
Category: పాలిటిక్స్
నాగబాబు మంత్రి పదవికి బ్రేక్.. కూటమిలో విభేదం!
మెగా బ్రదర్ నాగబాబు విషయంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? మంత్రి పదవి ఖరారైనట్లే అనిపించినా, ఇప్పుడు చంద్రబాబు కొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల కిందటే చంద్రబాబు ఆయనను క్యాబినెట్లోకి తీసుకుంటామని ప్రకటించారు. అయితే […]
పవన్ కల్యాణ్ నేతృత్వంలో జనసేన ఎదుర్కొనే సవాళ్లు: శివసేన తరహాలో జనసేన కూడా గమనించాలి!
పవన్ కళ్యాణ్ మరోసారి అసాధ్యాన్ని సాధ్యంగా మార్చారు. ఆయన తెదేపా, బీజేపీ, జనసేనను ఒకే వేదికపైకి తీసుకొచ్చి కూటమిని విజయవంతంగా ముందుకు నడిపించారు. ఈ కూటమి ఘనవిజయం సాధించి, 175 స్థానాల్లో 164 సీట్లు […]
సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్వరం మారిందా..?
ఏపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఏడు నెలలు పూర్తైనా ప్రధాన సంక్షేమ హామీలు అమలుకు నోచుకోలేదు. పెన్షన్ పెంపు తప్ప మిగతా పథకాలపై స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. చంద్రబాబు – పవన్ కల్యాణ్ […]
చిరంజీవి vs కిరణ్ కుమార్ రెడ్డి: ఏపీ రాజ్యసభ సీటు ఎవరికీ?
ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానానికి సంబంధించి రాజకీయ వేడి పెరుగుతోంది. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా అనంతరం ఖాళీ అయిన రాజ్యసభ సీటు కోసం బీజేపీ స్ట్రాటజీ సిద్ధం చేస్తోందని విశ్వసనీయ సమాచారం. ఈ సీటును […]
కమ్మ మీడిమా.. కుల మీడియా! ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాల్లో మీడియా సంస్థలు కొన్ని కుల ప్రయోజనాలను మాత్రమే చూసుకుంటున్నాయా? ఒకే సామాజిక వర్గం అధికారం చెలాయిస్తోందా? కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ […]
చంద్రబాబు ఆరోపణలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది – అసలు నిజాలు మీకు తెలుసా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చేసిన తప్పు ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. నాయుడు తన వాదనల్లో కొన్ని ఎంపిక చేసిన డేటా ఆధారంగా ప్రజలను […]
కూటమి ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే బ్రిడ్జి సైడ్ వాల్ కూలింది: మున్సిపల్ చైర్పర్సన్ మాభూన్నిసా
నంద్యాల, 29 జనవరి 2025: నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని సలీంనగర్లో నూతనంగా నిర్మించిన బ్రిడ్జి ప్రక్కన డ్రైనేజ్ పనుల కోసం మట్టిని త్రవ్వడంతో సైడ్ వాల్ కూలిపోయింది. ఈ ఘటన పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే […]
జర్నలిస్టులను రైలు పట్టాలపై పడుకోబెడతా.. టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
అనంతపురం, జనవరి 29: “మీడియా అంటే నాకు లెక్కలేదు. నాపై ఆరోపణలు చేస్తూ వార్తలు రాస్తే జర్నలిస్టులను రైలు పట్టాలపై పడుకోబెడతా” అంటూ టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంతకల్ […]
సూపర్ సిక్స్ – సూపర్ ఫ్లాప్
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి, కూటమి ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘సూపర్ సిక్స్’ పథకాలపై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా చంద్రబాబు నాయుడు ప్రజలకు సమర్పించిన నివేదిక నేపథ్యంలో, ఆర్థిక ఇబ్బందులను […]