ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి విశ్లేషణ: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు (ఆర్కే) చంద్రబాబు నాయుడి వందనగీతం పాడే ప్రముఖులలో ఒకరు. గతంలో చంద్రబాబు గారి కోసం రాత్రీ పగలూ పనిచేసిన ఆర్కే, ఇటీవల ఆయన రాతల్లో […]
Category: పాలిటిక్స్
పింఛన్ లబ్ధిదారులపై ఎందుకంత పగ?: కూటమి ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే సుధాకర్బాబు సూటి ప్రశ్న
తాడేపల్లి: పింఛన్ లబ్ధిదారులపై టీడీపీ ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తోందని వైయస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో […]
మోసపూరిత హామీలపై 420 కేసులు: మహిళలకు క్షమాపణ చెప్పాలని వైయస్ఆర్సీపీ డిమాండ్
తాడేపల్లి: కూటమి నేతల మోసపూరిత హామీలపై 420 కేసులు పెట్టాలని, రాష్ట్ర మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో […]
తల్లులకు వందనం కాదు.. తల్లులకు కూటమి ప్రభుత్వ అన్యాయం, ఈ ఏడాది రూ.15,000 లేనట్లే?
ఏపిలో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో తెచ్చిన పథకంలో తల్లులకు అన్యాయం చేస్తోంది. కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాది పథకం అములు లేనట్లే అని క్యాబినెట్ డిసైడ్ చేసింది. కీలకమైన ఈ పథకానికి […]
“మీకంటే జగనే మేలు కదరా”.. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దెబ్బకు కూటమిలో కలకలం?
టీడీపీ సీనియర్ నాయకులు, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నిత్యం వివాదాల్లో ఉంటున్నారు. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఏదో రకంగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా జేసీ మాట్లాడుతూ.. “మీకంటే […]
కమ్మ వారికి రెడ్ బుక్ వర్తించదా? మైలవరం టీడీపీ కార్యకర్తల ఆవేదన
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో రెడ్ బుక్ ప్రాముఖ్యత ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే చట్టాలను అతిక్రమించి టీడీపీ నాయకులను, కార్యకర్తలను వేదించారో, వారందరి పేర్లని ఒక […]
తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇన్చార్జులు నియామకం
బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వ్యూహాలకు గట్టి పునాది వేస్తోంది. ఇందుకోసం ఎన్నికల ఇన్చార్జుల్ని తాజాగా ప్రకటించింది. తెలంగాణకు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే, ఆంధ్రప్రదేశ్కు కర్ణాటక బీజేపీ నేత పీసీ […]
అమరావతి అభివృద్ధి నుంచి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల వరకు… ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు – అభివృద్ధి దిశగా చురుకైన చర్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, […]
సీఎం తొలి సంతకానికి 200 రోజులు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు !!
రాష్ట్రంలో గతేడాది జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత తెలుగు దేశం అధినేత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేసి, 16,347 టీచర్ పోస్టులను డిసెంబర్ […]
కూటమిలో చేరికల కోల్డ్ వార్..?
ఏపీలో కూటమి పార్టీల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోకి చేరికల సంఖ్య పెరుగుతోంది. ఇది వైసిపిని ఎంతగా బలహీనం చేస్తుందో.. కూటమి ప్రభుత్వ బంధాన్ని కూడా అంతే బలహీనం చేస్తోంది. […]