ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక ప్రభుత్వాల మధ్య కుంకీ ఏనుగుల అంశంపై ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో అటవీశాఖ అధికారులు మార్చుకున్నారు. […]
Category: పాలిటిక్స్
తిరుమల లడ్డూ వివాదంపై సెప్టెంబర్ 30వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
తిరుమల లడ్డూ వివాదంపై సెప్టెంబర్ 30వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ముందుగా అక్టోబర్ 4న విచారణ చేపడతామని సుప్రీం తెలిపినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం విచారణ తేదీలో మార్పులు జరిగాయి. ఈ సందర్భంలో, […]
వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు శనివారం తిరుమలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో, ఆయన తిరుమల శ్రీవారి దర్శనం […]