టీడీపీ చిరకాల వాంచ Vs గిరిజనుల అత్మభిమానా పోరాటం…. గెలుపు ఎవెరిది?

గత నెల 27న విశాఖపట్నంలో జరిగిన టూరిజం పెట్టుబడిదారుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతుంది. ఈ సదస్సులో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు ఆంధ్రప్రదేశ్లోని  వైజాగ్, లంబసింగి […]

పార్టీలతో కూటమి పరేషాన్, ఎమ్మెల్యేలతో టీడీపీ పరేషాన్…

తిరువూరు, సింగనమల ఎమ్మెల్యేలు మరీ స్పెషల్ ఓ ఎమ్మెల్యేపై కేసు.. మరో ఎమ్మెల్యే అక్రమ దందా.. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేల వల్ల కూటమికే కాదు, టీడీపీకీ పరేషాన్ తప్పడం లేదు. మూడు పార్టీల కారణంగా […]

కూటమి ప్రభుత్వానికి వాలంటీర్ల కౌంటర్ – ఎమ్మెల్సీ పోరులోకి మహిళా వాలంటీర్!

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వాలంటీర్ల హక్కుల కోసం పోరాడుతూ, మహిళా వాలంటీర్ మమత ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేశారు. కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో, […]

లక్ష్మి అరెస్ట్.. కానీ ఎవరి ఒత్తిడి? రాజకీయ నాయకుల హస్తం ఉందా?

తిరుపతిలో చెక్ బౌన్స్ కేసులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. జైపూర్ పోలీసులు, చెక్ బౌన్స్ కేసులో లక్ష్మి అనే వ్యాపారిని అరెస్టు చేసిన విషయం కాస్త సంచలనంగా మారింది. ఈ కేసు పట్ల […]

కీలక భూమిక పోషిస్తున్న అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు న్యాయం చేయాలి – ఎంపీ మద్దిల గురుమూర్తి

న్యూఢిల్లీ: సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్‌వాడీ వర్కర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అలాగే సెర్ప్, మెప్మా పథకాలలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్స్లకు పనికి తగిన పారితోషికం కల్పించాలని తిరుపతి ఎంపీ మద్దిల […]

నాయకుల మధ్య ఆధిపత్యపోరు… క్యాడర్ మధ్య వసూళ్ల రగడ…

రాష్ట్రంలో అధికార ఎన్డీఏ కూటమిలో పార్టీల మధ్య విభేదాలు మరోసారి బగ్గు మన్నాయి.  ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల వేదికగా బిజెపి మరియు టిడిపి పార్టీల మధ్య సమన్వయ లోపం మరియు విభేదాలు […]

ఫిబ్రవరి 24 నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు: ముఖ్య వివరాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఫిబ్రవరి 24, 2024 నుండి ప్రారంభం కానున్నాయి. సమావేశం ప్రారంభదినం గవర్నర్ గౌరవప్రదంగా రెండు సభలకు ప్రసంగం చేసే సందర్భంగా ఉంటుంది. ఈ సమావేశాలు మూడు […]

జనసేనతో బీజేపీ మాస్టర్ ప్లాన్ కి టీడీపీ ఎలా బదులు ఇస్తుంది ?

గత కొన్ని సంవత్సరాలుగా దక్షిణాదిన పాగావేయాలని చూస్తున్న బిజెపి కేవలం కర్ణాటకలో మాత్రమే తన ప్రభావాన్ని చూపగలిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో జనసేనని పవన్ కళ్యాణ్ ని వాడుకొని తమ […]

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఏపీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీ పీసీసీ) అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ […]

బాబు ష్యూరిటీ, మోసం గ్యారెంటీ!

మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రెస్‌ మీట్‌ ముఖ్యాంశాలు: ఎన్నికల ముందు చంద్రబాబు గారు మాట్లాడుతూ “బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ” అని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి “బాబు ష్యూరిటీ, […]