న్యూఢిల్లీ: లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి కీలక అంశాలపై మాట్లాడారు. ఆయన ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని తగ్గించడాన్ని, ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో […]