సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్వరం మారిందా..?

ఏపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఏడు నెలలు పూర్తైనా ప్రధాన సంక్షేమ హామీలు అమలుకు నోచుకోలేదు. పెన్షన్ పెంపు తప్ప మిగతా పథకాలపై స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. చంద్రబాబు – పవన్ కల్యాణ్ […]

పింఛన్‌ లబ్ధిదారులపై ఎందుకంత పగ?: కూటమి ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు సూటి ప్రశ్న

తాడేపల్లి: పింఛన్‌ లబ్ధిదారులపై టీడీపీ ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తోందని వైయస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో […]