ప్రాథమిక పాఠశాలల మూసివేతపై వివాదం – ప్రభుత్వ నిర్ణయం తీవ్ర విమర్శల నడుమ

 రాష్ట్ర ప్రభుత్వం 60 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలను మూసివేసి, 5 కిలోమీటర్ల పరిధిలోని మరో పాఠశాలలో విలీనం చేయాలని తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇది […]

ఎన్డిఎ మరియు వైస్సార్సీపీ మొదటి ఎనిమిది నెలల పరిపాలన వ్యత్యాసం

పాలనా రంగంలో, మాటల కంటే చేతలే గట్టిగా వినపడుతాయి. ఏ ప్రభుత్వంలోనైనా మొదటి కొన్ని నెలలు, ప్రభుత్వం యొక్క  ప్రాధాన్యతలు, సామర్థ్యాలు మరియు దృక్పథాన్ని వెల్లడిస్తాయి. వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్సిపి ప్రభుత్వ […]