ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ సీఐడీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ను అనుమతి లేకుండా విదేశీ పర్యటనలకు వెళ్లిన కారణంగా సస్పెండ్ చేసింది. అయితే, ఈ చర్యపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. […]
Tag: Andhra Pradesh government
బాబు ష్యూరిటీ, మోసం గ్యారెంటీ!
మాజీ సీఎం, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు: ఎన్నికల ముందు చంద్రబాబు గారు మాట్లాడుతూ “బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ” అని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి “బాబు ష్యూరిటీ, […]
బాబు ష్యూరిటీ.. చీటింగ్ గ్యారెంటీ: మాజీ మంత్రి ఆర్కె రోజా ఫైర్
📍 చిత్తూరు జిల్లా నగరిలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కె రోజా 🔹 సూపర్సిక్స్ అమలు చేయకపోతే కాలర్ పట్టుకోమన్నారు. మరి ఇప్పుడు ఎవరి కాలర్ పట్టుకోవాలో లోకేష్ […]
అప్పులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: కాకుమాను రాజశేఖర్ డిమాండ్
📍 తాడేపల్లి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కాకుమాను రాజశేఖర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 7 నెలలలో తీసుకున్న ₹1.19 లక్షల కోట్లు అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని […]
ఇండీచిప్ పెట్టుబడి: ఇది స్కామ్ కాదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఎడాపెడా జోకులు చేస్తున్నారా?
ఇండీచిప్ సెమికండక్టర్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో 14,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రకటించడం ప్రస్తుతం వివాదాస్పదం కావడం తెలిసిందే. ఈ సంస్థ 2025 జనవరి 2న కేవలం కోటి రూపాయల అధీకృత మూలధనంతో కన్పూర్ ఆర్ఓసి […]
తల్లులకు వందనం కాదు.. తల్లులకు కూటమి ప్రభుత్వ అన్యాయం, ఈ ఏడాది రూ.15,000 లేనట్లే?
ఏపిలో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో తెచ్చిన పథకంలో తల్లులకు అన్యాయం చేస్తోంది. కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాది పథకం అములు లేనట్లే అని క్యాబినెట్ డిసైడ్ చేసింది. కీలకమైన ఈ పథకానికి […]
వలంటీర్ల ఆగ్రహ జ్వాలలు: రాష్ట్రవ్యాప్త నిరసనలు
ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు వలంటీర్లు తమ సమస్యలపై నిరసన గళం వినిపిస్తున్నారు. చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంలో వలంటీర్లకు నెలకు రూ.10,000 వేతనం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి […]
ఏపీ@6 నెలల కూటమి పాలన.. 1.12 లక్షల కోట్ల అప్పు
– 6 నెలల్లో రూ.1,12,750 కోట్ల అప్పు – రాష్ట్ర చరిత్రలో రికార్డ్ స్థాయికి చేరిన కూటమి ప్రభుత్వం అప్పులు అంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన 2014 నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.1,32,079 కోట్లు, […]
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ధర పెంపుపై వైసీపీ ఆందోళనలు
ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ (YSRCP) శుక్రవారం విద్యుత్ ధరల పెంపుపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలు నిర్వహించింది. టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, వైసీపీ నేతలు మరియు కార్యకర్తలు జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఈ […]
ముందు విమర్శించి, ఇప్పుడు అదే ఒప్పందం కొనసాగిస్తున్న ప్రభుత్వం: SECI ఒప్పందంపై రాజకీయ హైపోక్రసీ
విజయవాడ: గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం SECI (సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఒప్పందంపై తీవ్ర విమర్శలు చేసినది. ఇప్పుడు అదే ప్రభుత్వం, అదే ఒప్పందాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ మార్పు ప్రభుత్వంలో ఉన్న […]