కొండశిఖర బూరిగ గ్రామంలో తీరని తాగునీటి సమస్య – స్పందించని అధికారులు

అల్లూరి సీతారామరాజు జిల్లా: అనంతగిరి మండలం కొండశిఖర బూరిగ గ్రామ ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రక్షిత తాగునీటి కోసం ఎన్నిసార్లు అధికారులను కోరినా సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామస్థులు ఆవేదన […]

కూటమి ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే బ్రిడ్జి సైడ్ వాల్ కూలింది: మున్సిపల్ చైర్‌పర్సన్ మాభూన్నిసా

నంద్యాల, 29 జనవరి 2025: నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని సలీంనగర్‌లో నూతనంగా నిర్మించిన బ్రిడ్జి ప్రక్కన డ్రైనేజ్ పనుల కోసం మట్టిని త్రవ్వడంతో సైడ్ వాల్ కూలిపోయింది. ఈ ఘటన పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే […]

జర్నలిస్టులను రైలు పట్టాలపై పడుకోబెడతా.. టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

అనంతపురం, జనవరి 29: “మీడియా అంటే నాకు లెక్కలేదు. నాపై ఆరోపణలు చేస్తూ వార్తలు రాస్తే జర్నలిస్టులను రైలు పట్టాలపై పడుకోబెడతా” అంటూ టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంతకల్ […]

ములకలచెరువు కస్తూరిభా గాంధీ గురుకుల పాఠశాల దారుణాలు బట్టబయలు

అన్నమయ్య జిల్లా ములకలచెరువు KGBV పాఠశాలలో జరిగిన సామాజిక తనిఖీల్లో కనుక్కొన్న వాస్తవాలు కంట తడిపించేలా ఉన్నాయి. విద్యార్థుల మీద జరుగుతున్న అక్రమాలు, అవినీతి చర్యలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థుల వేధింపులు విద్యార్థుల ఆరోగ్యం, […]

యోగివేమన జయంతిని ప్రభుత్వం మర్చిపోవడం దుర్మార్గం

ప్రజాకవి, సంఘసంస్కర్త యోగి వేమన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నీతి పద్యాల ద్వారా సమాజానికి మార్గదర్శనం […]

కర్నూలు: కోడుమూరు మండలంలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు

కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి ప్రాథమిక పాఠశాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న లక్ష్మన్నపై విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గ్రామస్థులు ఆరోపించారు. గ్రామస్తుల ఆగ్రహం ఈ విషయంపై […]

ఇండీచిప్ పెట్టుబడి: ఇది స్కామ్ కాదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఎడాపెడా జోకులు చేస్తున్నారా?

ఇండీచిప్ సెమికండక్టర్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో 14,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ప్రకటించడం ప్రస్తుతం వివాదాస్పదం కావడం తెలిసిందే. ఈ సంస్థ 2025 జనవరి 2న కేవలం కోటి రూపాయల అధీకృత మూలధనంతో కన్పూర్ ఆర్ఓసి […]

తిరుమలలో మరో విషాదం

తిరుమల వసతి సముదాయంలో చోటుచేసుకున్న ఘోర ఘటనలో మూడు ఏళ్ల బాలుడు సాత్విక్ మృతి చెందాడు. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు రెండవ అంతస్తు నుంచి కిందపడి బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రమాద వివరాలు: సాయంత్రం 5 […]

తిరుపతి తొక్కిసలాట: జనసేన నేత చర్యతో విషాదం

తిరుపతిలోని బైరాగిపట్టెడ రామానాయుడు హైస్కూల్ కౌంటర్ వద్ద జరిగిన విషాదకర ఘటనలో ఐదుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టిటిడి టోకెన్ల కోసం వేలాది మంది భక్తులు కౌంటర్ వద్ద వేచి ఉండగా, జనసేన నేత […]

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నిరసన: మోడీ పర్యటన సందర్భంగా ఉద్రిక్తతలు

విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు గట్టిగా నిరసన తెలియజేశారు. ప్రైవేటీకరణ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగ సంస్థగా […]