మంగళగిరిలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు – పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కుమారుడిపై దాడి

మంగళగిరి: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మంగళగిరిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయి పీడీఎఫ్ అభ్యర్థి కె ఎస్ లక్ష్మణరావు కుమారుడిపై దాడి చేశారు. ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా […]

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బరితెగింపు – ఎన్నికల నిబంధనలను గాలికి వదిలేసిన అధికార పార్టీ

రాజమహేంద్రవరం: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ బహిరంగంగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రచారం నిర్వహించింది. రాజమహేంద్రవరం అర్బన్‌లోని ఓ పోలింగ్ బూత్ దగ్గర శాంపిల్ బ్యాలెట్‌ను ఉపయోగించి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం […]

ప్రతిపక్ష పాత్ర పోషించడానికి పవన్ సిద్ధమా?

అలాగైతే తక్షణం ప్రభుత్వం నుంచి వైదొలగాలి – వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి 📍 పులివెందుల:ప్రతిపక్ష పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ అనుకుంటే కూటమి ప్రభుత్వం నుంచి బయటకు రావాలని […]

“చంద్రబాబు తాలిబన్ పాలన.. ప్రజాస్వామ్యంపై దాడి!” – రోజా సంచలన వ్యాఖ్యలు🔥📢

తాడేపల్లి: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని తీవ్రంగా విమర్శించిన మాజీ మంత్రి ఆర్కె రోజా, కూటమి ప్రభుత్వం గవర్నర్‌ను అబద్దాలు చెప్పించిందని ఆరోపించారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, […]

సభలో ప్రతిపక్షం ఉండకూడదనే కూటమి ప్రభుత్వ కుట్ర: వైఎస్సార్ సీపీ

ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తామని భయపడుతున్నారు ప్రజాసమస్యలపై చొక్కా పట్టుకుని నిలదీస్తాం వైయస్ఆర్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం దుర్మార్గం: అసెంబ్లీ బయట వైయస్ఆర్ సీపీ నేతలు సభలో వైయస్ఆర్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా, […]

తిరుపతిలోనూ రెడ్ బుక్ రూల్స్: ఇక మిత్రపక్షాలు కూడా బలి?

ఈ గురువారం (ఫిబ్రవరి 20) తిరుపతి పర్యటనలో నారా లోకేష్ టిడిపి నాయకులతో భేటీ అయిన అనంతరం టిడిపి నాయకులు చెప్పినట్టే కార్యకలాపాలు జరగాలని నగర అధికారులకు సూచనలు ఇచ్చినట్టు సమాచారం. ఈ చర్య […]

టీడీపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై బ్యాంకు మోసం ఆరోపణలు

🔹 SBI ఫోరెన్సిక్ ఆడిట్‌లో కీలక అంశాలు బయటకు | రఘురామ కుటుంబంపై న్యాయపరమైన విచారణ టీడీపీ నేత, డిప్యూటీ స్పీకర్ కే. రఘురామ కృష్ణంరాజు పేరు మరోసారి వివాదంలో చిక్కుకుంది. స్టేట్ బ్యాంక్ […]

రాజకీయ ప్రయోజనాల కోసం పిల్లలపై టీడీపీ, జనసేన దాడులు: కుప్పకూలిన మానవీయ విలువలు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఓ మానవీయ చర్యను టీడీపీ, జనసేన తప్పుడు ప్రచారానికి ఉపయోగించుకొని, ఒక అమాయక చిన్నారిని రాజకీయంగా దోపిడీ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. టీడీపీ […]

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడిని పరామర్శించిన వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారితో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. ఇటీవల అర్చకుడు అనారోగ్యం బారినపడిన […]

రైతులను కలవడమే లక్ష్యం – ఎందుకీ వివాదం?

గుంటూరు: రైతులను పరామర్శించేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఇప్పుడు అవసరంలేని రాజకీయ వివాదంగా మారింది. గుంటూరు మిర్చి యార్డులో రైతులతో మాట్లాడేందుకు వచ్చిన జగన్ పర్యటనపై అనవసరమైన ప్రభుత్వ […]