రెండు పాలనల మధ్య గణనీయమైన తేడా: వైఎస్సార్‌సీపీ పాలన vs. NDA దృష్టి వైఫల్యం

ప్రజల సంక్షేమం పై దృష్టి పెట్టడం లేదా స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా పాలన నిర్వహించడం? ఈ ప్రశ్నకు సమాధానంగా వైఎస్సార్‌సీపీ (YS Jagan Mohan Reddy) మరియు NDA (చంద్రబాబు నాయుడు నేతృత్వంలో) పాలనల […]

లోక్ సభలో మిథున్ రెడ్డి ప్రధాన అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి కీలక అంశాలపై మాట్లాడారు. ఆయన ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని తగ్గించడాన్ని, ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో […]

రాష్ట్రంలో మున్సిపల్ ఉప ఎన్నికలను తక్షణం వాయిదా వేయాలి: ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి డిమాండ్

తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ ఎన్నికల కమిషన్ తక్షణం స్పందించాలి రాష్ట్రం అంతటా మున్సిపల్ […]

కేంద్రం కూటమి.. ఆంధ్రాలో కూటమిని మరిచిందా?

బడ్జెట్ కేటాయింపుల్లో బీహార్‌కు వరాలు – ఆంధ్రప్రదేశ్‌కు నిరాశ న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ మరోసారి వెనుకబడింది. కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌కు తగిన నిధులు కేటాయించని కేంద్ర ఆర్థిక […]

ఏపీలో రేపటి నుంచే భూముల మార్కెట్ ధరల పెంపు!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి (ఫిబ్రవరి 1) నుంచి భూముల మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ రేట్లు పెరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని 10-20% మేర భూముల మార్కెట్ ధరలు […]

సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ స్వరం మారిందా..?

ఏపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఏడు నెలలు పూర్తైనా ప్రధాన సంక్షేమ హామీలు అమలుకు నోచుకోలేదు. పెన్షన్ పెంపు తప్ప మిగతా పథకాలపై స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. చంద్రబాబు – పవన్ కల్యాణ్ […]

చిరంజీవి vs కిరణ్ కుమార్ రెడ్డి: ఏపీ రాజ్యసభ సీటు ఎవరికీ?

ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానానికి సంబంధించి రాజకీయ వేడి పెరుగుతోంది. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా అనంతరం ఖాళీ అయిన రాజ్యసభ సీటు కోసం బీజేపీ స్ట్రాటజీ సిద్ధం చేస్తోందని విశ్వసనీయ సమాచారం. ఈ సీటును […]

కమ్మ మీడిమా.. కుల మీడియా! ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల్లో మీడియా సంస్థలు కొన్ని కుల ప్రయోజనాలను మాత్రమే చూసుకుంటున్నాయా? ఒకే సామాజిక వర్గం అధికారం చెలాయిస్తోందా? కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ […]

మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో ఖాళీగా ఉన్న పదవుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్ల పదవుల భర్తీ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: ఎన్నికల నోటిఫికేషన్ […]

సాక్షి మీడియా నుంచి రాణి రెడ్డిని తొలగింపు

వైయస్ భారతి రెడ్డి బంధువైన, సాక్షి మీడియా టాప్ ఎగ్జిక్యూటివ్ రాణి రెడ్డిని ఆఫీసు నుంచి తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. సాక్షి మీడియా వ్యవహారాల్లో ఆమె చాలా కాలంగా సత్తా చూపిస్తుండగా, ఆమె చెప్పింది […]