జనసేనకు అధికారమే లేదా? టీడీపీ చేతిలో బొమ్మగా మారిందా?

అమరావతి: జనసేన నేత నాగబాబు ఎమ్మెల్సీ పదవి ప్రకటన రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం టీడీపీ-జనసేన కూటమిలో అసలైన శక్తి సమీకరణాన్ని బయటపెట్టినట్టైంది. టీడీపీ అనుకూల మీడియా కథనాల ప్రకారం, […]

మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెన్షన్‌పై వివాదం – కుల వివక్ష అంటూ ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ సీఐడీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌ను అనుమతి లేకుండా విదేశీ పర్యటనలకు వెళ్లిన కారణంగా సస్పెండ్ చేసింది. అయితే, ఈ చర్యపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. […]

ఏపీ బడ్జెట్‌పై సిపిఎం తీవ్ర వ్యతిరేకత – నూనెపల్లిలో రాస్తారోకో

నంద్యాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సిపిఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నూనెపల్లి కోవెలకుంట్ల జంక్షన్‌లో రాస్తారోకో నిర్వహించింది. ఈ బడ్జెట్ ప్రజా సంక్షేమానికి కాదు, ప్రజలపై భారం వేయడానికి మాత్రమే రూపొందించిందని […]

టీడీపీ, తిరుప‌తి అధికారుల్ని భ‌య‌పెడుతున్న సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి PIL

తిరుప‌తి డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌పై మ‌రో వివాదం రేగింది. ప్ర‌ముఖ న్యాయ‌వాది, రాజ‌కీయ విశ్లేష‌కుడు సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి ఈ ఘ‌ట‌న‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖ‌లు చేశారు. 🔹 PIL దాఖలు వెనుక […]

వల్లభనేని వంశీ అరెస్ట్‌ వెనుక చంద్రబాబు కుట్ర: వైఎస్‌ జగన్‌

విజయవాడ:ఎన్టీఆర్‌ జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం, జైలు బయట మీడియాతో మాట్లాడుతూ, వంశీ అరెస్ట్‌ పూర్తిగా రాజకీయ […]

పోలీసుల అదుపులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భార్య

విజయవాడ: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ భార్య పంకజ శ్రీని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం వల్లభనేని వంశీని విజయవాడ పడమట పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. భర్త […]

లోక్ సభలో మిథున్ రెడ్డి ప్రధాన అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి కీలక అంశాలపై మాట్లాడారు. ఆయన ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని తగ్గించడాన్ని, ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో […]

తిరుపతిలో టీడీపీ అరాచకం – వైసీపీ మాజీ మంత్రి రోజా ఫైర్

తిరుపతి: తిరుపతి జిల్లాలో చోటుచేసుకున్న పరిణామాలపై వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక తిరుపతి పరువు ఎలా దిగజారిందో చూస్తున్నాం అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. తిరుపతిలో […]

గుంటూరు మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు: కట్టుదిట్టమైన బందోబస్తు

గుంటూరు: మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు 144వ సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ […]

వైసీపీ సమన్వయకర్తల సమావేశం: ఫీజు పోరు కోసం సిద్ధం

విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల వైసీపీ సమన్వయకర్తలతో పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై […]