కంది, సెనగ, జొన్న, మినుములు కొనుగోలులో భారీ లోపాలు: ఆంధ్ర రైతులకు ఆర్థిక నష్టం

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు కనీస మద్దతు ధర (MSP) అమలు లోపం, పంటల కొనుగోలులో తీవ్ర సమస్యల కారణంగా భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు. కంది, సెనగ, జొన్న, మినుములు వంటి ప్రధాన పంటలను ప్రభుత్వం […]

ఇది దళారుల ప్రభుత్వం: వైసీపీ నేత అనంత వెంకటరామిరెడ్డి విమర్శలు

రైతుల కష్టాలు మంత్రులకు కన్పించడం లేదా? అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధరలు లేవని, ప్రభుత్వం వ్యాపారులు, దళారులకు కొమ్ముకాస్తోందని […]