కంది, సెనగ, జొన్న, మినుములు కొనుగోలులో భారీ లోపాలు: ఆంధ్ర రైతులకు ఆర్థిక నష్టం

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు కనీస మద్దతు ధర (MSP) అమలు లోపం, పంటల కొనుగోలులో తీవ్ర సమస్యల కారణంగా భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు. కంది, సెనగ, జొన్న, మినుములు వంటి ప్రధాన పంటలను ప్రభుత్వం […]

ఏపిలో కూటమి ప్రభుత్వ విద్యుత్ ఛార్జీల పెంపుపై “వైయస్సార్‌సీపీ పోరుబాట గ్రాండ్ సక్సెస్”

ఏపిలో కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతరేకంగా ప్రతిపక్ష వైఎస్సార్ సిపి పోరుబాట పట్టింది. గతంలో రైతులకు మద్దతుగా తలపెట్టిన రైతు పోరుబాట జిల్లా కేంద్రాల్లో విజయవంతం అయ్యింది. అదే నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రకటించిన […]