హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కిన అధికారులు – పాచిపెంటలో గిరిజన సర్పంచుల హక్కులకు భంగం

హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా పాచిపెంట మండలంలోని అధికారులు వాటిని పూర్తిగా తుంగలో తొక్కారు. గిరిజన సర్పంచుల అధికారాలను చిన్నచూపు చూస్తూ, వారి హక్కులను కాలరాస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో […]

కొండశిఖర బూరిగ గ్రామంలో తీరని తాగునీటి సమస్య – స్పందించని అధికారులు

అల్లూరి సీతారామరాజు జిల్లా: అనంతగిరి మండలం కొండశిఖర బూరిగ గ్రామ ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రక్షిత తాగునీటి కోసం ఎన్నిసార్లు అధికారులను కోరినా సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామస్థులు ఆవేదన […]

తిరుపతిలో తొక్కిసలాటపై ప్రభుత్వ నిర్లక్ష్యం: ఆర్‌కె రోజా ఆగ్రహం

తాడేపల్లి: తిరుపతి తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్‌కె రోజా ఆరోపించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు రావడం తెలిసినప్పటికీ, తగిన […]

తిరుమల భక్తులకంటే సినిమా ఈవెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం!

ప్రైవేట్ సినిమా ఈవెంట్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేశ్, అదే సమయంలో శ్రీవారి భక్తులకు దర్శన టోకెన్లు అందించడంలో విఫలమైన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్షలాది […]