తాడేపల్లి: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని తీవ్రంగా విమర్శించిన మాజీ మంత్రి ఆర్కె రోజా, కూటమి ప్రభుత్వం గవర్నర్‌ను అబద్దాలు చెప్పించిందని ఆరోపించారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, […]