కాసినాయన ఆలయం కూల్చివేతపై వైఎస్ జగన్ ఆగ్రహం – సంకీర్ణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్, మార్చి 27 – కాసినాయన ఆలయం కూల్చివేతపై మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడడంలో ప్రస్తుత […]

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా అస్తవ్యస్తత: 1.32 లక్షల ఫైళ్లు పెండింగ్‌లో పడి ఉన్నాయి. మొత్తం 38 ప్రభుత్వ శాఖల్లో ఈ పరిస్థితి ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం పరిపాలనా సమస్యలతో కుదేలైపోయింది. అంతర్గత గొడవలు, సమర్థతా లోపం వల్ల 1.32 లక్షల ఫైళ్లు పెండింగ్‌లో పడి ఉన్నాయి. మొత్తం 38 ప్రభుత్వ శాఖల్లో ఈ పరిస్థితి ఉంది. […]