ప్రాథమిక పాఠశాలల మూసివేతపై వివాదం – ప్రభుత్వ నిర్ణయం తీవ్ర విమర్శల నడుమ

 రాష్ట్ర ప్రభుత్వం 60 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలను మూసివేసి, 5 కిలోమీటర్ల పరిధిలోని మరో పాఠశాలలో విలీనం చేయాలని తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇది […]

సభలో ప్రతిపక్షం ఉండకూడదనే కూటమి ప్రభుత్వ కుట్ర: వైఎస్సార్ సీపీ

ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తామని భయపడుతున్నారు ప్రజాసమస్యలపై చొక్కా పట్టుకుని నిలదీస్తాం వైయస్ఆర్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం దుర్మార్గం: అసెంబ్లీ బయట వైయస్ఆర్ సీపీ నేతలు సభలో వైయస్ఆర్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా, […]

మిర్చి రైతులపై సీఎం చంద్రబాబు డ్రామా!

కేంద్ర మంత్రికి సీఎం లేఖ ఒక పెద్ద బోగస్‌ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టీకరణ నెల్లూరు:వైయస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సీఎం చంద్రబాబు మిర్చి రైతులపై రాజకీయ […]