రాజమహేంద్రవరం: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీడీపీ బహిరంగంగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రచారం నిర్వహించింది. రాజమహేంద్రవరం అర్బన్‌లోని ఓ పోలింగ్ బూత్ దగ్గర శాంపిల్ బ్యాలెట్‌ను ఉపయోగించి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం […]