కూటమి ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే బ్రిడ్జి సైడ్ వాల్ కూలింది: మున్సిపల్ చైర్‌పర్సన్ మాభూన్నిసా

నంద్యాల, 29 జనవరి 2025: నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని సలీంనగర్‌లో నూతనంగా నిర్మించిన బ్రిడ్జి ప్రక్కన డ్రైనేజ్ పనుల కోసం మట్టిని త్రవ్వడంతో సైడ్ వాల్ కూలిపోయింది. ఈ ఘటన పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే […]

విజయసాయి రెడ్డి పయనం ఎటు? రాజీనామాతో రాజకీయాలలో సంచలనం!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ) సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తన రాజకీయ జీవితం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆయన నిర్ణయం, ప్రకటన పలు అనుమానాలకు […]

ఏపీ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి వివాదం: లోకేశ్‌కు ప్రమోషన్ ఉంటుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవి వివాదం చర్చనీయాంశమైంది. ప్రస్తుత డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌ను ఈ […]

తిరుపతి తొక్కిసలాట: టిడిపి-జనసేన విభేదాలు తీవ్రతరం – రాజకీయంగా పైచేయి సాధించిన పవన్ కళ్యాణ్

జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం, 40 మందికి పైగా గాయపడటం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదానికి దారితీసింది. ఈ దుర్ఘటనతో పాటు, టిడిపి (తెలుగుదేశం పార్టీ) మరియు జనసేన […]

టీడీపీలో మీ పదవికు రెండేళ్ళు నిండిందా.. సస్పెన్షన్ గ్యారెంటీ?

టీడీపీలో మీ పదవికు రెండేళ్ళు నిండిందా? సస్పెన్షన్ గ్యారెంటీ? లోకేష్ సర్ మాటలే సంచలనం! లోకేష్ సర్ కొత్త వ్యూహం! రెండు పదవుల తర్వాత గండమే? క్రియాశీల నాయకులకు కలసివచ్చే కొత్త మార్గం? టీడీపీ […]

ఏపీలో చంద్రబాబును చుట్టేస్తున్న కాషాయ వ్యూహం

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబును చుట్టేస్తూ కాషాయ పార్టీ (బీజేపీ) వ్యూహాలను అమలు పరుస్తుందా? రాష్ట్రంలో తమ బలాన్ని పెంచుకుని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గట్టి పోటీ ఇవ్వడానికి బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందా? ఈ […]

పింఛన్‌ లబ్ధిదారులపై ఎందుకంత పగ?: కూటమి ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు సూటి ప్రశ్న

తాడేపల్లి: పింఛన్‌ లబ్ధిదారులపై టీడీపీ ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తోందని వైయస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో […]

మోసపూరిత హామీలపై 420 కేసులు: మహిళలకు క్షమాపణ చెప్పాలని వైయస్ఆర్‌సీపీ డిమాండ్

తాడేపల్లి: కూటమి నేతల మోసపూరిత హామీలపై 420 కేసులు పెట్టాలని, రాష్ట్ర మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో […]

యువత మద్దతు సాధన సాధ్యమేనా.? వైసీపీలో అంతర్మథనం!

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి – 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు. కాంగ్రెస్ పార్టీ యువ ఎంపీలలో ఒకరు. ముఖ్యమంత్రి కొడుకుగా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఎంపీ […]

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ధర పెంపుపై వైసీపీ ఆందోళనలు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ (YSRCP) శుక్రవారం విద్యుత్ ధరల పెంపుపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలు నిర్వహించింది. టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, వైసీపీ నేతలు మరియు కార్యకర్తలు జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఈ […]