విశాఖపట్నం: ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాయని, అది ప్రజా వ్యతిరేక పాలనకు చెంపపెట్టులాంటిదని వైయస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. […]