లోక్ సభలో మిథున్ రెడ్డి ప్రధాన అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి కీలక అంశాలపై మాట్లాడారు. ఆయన ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని తగ్గించడాన్ని, ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో […]

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నిరసన: మోడీ పర్యటన సందర్భంగా ఉద్రిక్తతలు

విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు గట్టిగా నిరసన తెలియజేశారు. ప్రైవేటీకరణ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగ సంస్థగా […]

విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఉద్యమం ఉద్ధృతం

విశాఖపట్నం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను పురస్కరించుకుని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు, కార్మికులు విశాఖ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ గేటు వద్ద ప్రారంభమైన ర్యాలీ […]