Z+ భద్రత ఉన్న నేతకి ఇలా..? జగన్ పర్యటనలో ఘోర భద్రతా లోపం!

రామగిరి, ఏప్రిల్ 8, 2025 — రామగిరి పర్యటనలో జరిగిన ఘోర భద్రతా లోపంపై వైఎస్సార్సీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. Z+ భద్రత కలిగిన నేత అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి […]

కాసినాయన ఆలయం కూల్చివేతపై వైఎస్ జగన్ ఆగ్రహం – సంకీర్ణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్, మార్చి 27 – కాసినాయన ఆలయం కూల్చివేతపై మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడడంలో ప్రస్తుత […]

వల్లభనేని వంశీ అరెస్ట్‌ వెనుక చంద్రబాబు కుట్ర: వైఎస్‌ జగన్‌

విజయవాడ:ఎన్టీఆర్‌ జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం, జైలు బయట మీడియాతో మాట్లాడుతూ, వంశీ అరెస్ట్‌ పూర్తిగా రాజకీయ […]

జగన్ హయాంలో పరిశ్రమలు రాలేదు అనేది అసత్యం – కేంద్ర గణాంకాలు చెబుతున్న సత్యం

ఆంధ్రప్రదేశ్‌లో 2020-2025 మధ్య 15,635 కొత్త కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో పరిశ్రమలు రాలేదన్న ఆరోపణలను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. లోకసభలో […]

ఈసారి జగన్ 2.O – వైఎస్సార్సీపీ కార్యకర్తల కోసం కొత్త యుగం!

మాజీ సీఎం జగన్ ఘన వాగ్దానం – కార్యకర్తల కోసం ధీటైన భరోసా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ధైర్యంగా ముక్కుసూటిగా మాట్లాడారు. “జగన్ 2.O” అంటూ, తాను […]

నేతన్నలపై చంద్రబాబు నిర్లక్ష్యం: వాస్తవాలు ఏమిటి?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతన్నల సంక్షేమానికి పెద్దపీట వేశారు. “నేతన్న నేస్తం” పథకం ద్వారా ప్రతి నేతన్నకు ఏటా రూ.24,000 చెల్లిస్తూ వారి జీవితాలను గడప దాటించారు. అయితే, […]

వైఎస్సార్ కుటుంబం క్రిస్మస్ సంబరాలు: ప్రేమతో కూడిన ఆత్మీయ కలయిక

కడపలో జరిగిన వైఎస్సార్ కుటుంబ క్రిస్మస్ వేడుకలు ప్రేమ, ఐక్యత, కుటుంబ విలువలను ప్రతిబింబిస్తూ ఆత్మీయ దృశ్యాలుగా నిలిచాయి. ఈ సందర్భంగా కుటుంబ పెద్ద వైఎస్ విజయమ్మ.. తన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ […]

కూటమి ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయారు: వైఎస్ జగన్

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఈ ప్రభుత్వ పరిపాలన ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని, తప్పుడు ప్రచారాలు, […]

రైతుల కోసం వైఎస్సార్‌సీపీ కీలక నిర్ణయం – డిసెంబరు 13 నిరసన వెనుక ఉన్న అసలు కారణమేంటి?

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాల్సిన రైతుల నిరసన కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ డిసెంబరు 11 నుండి డిసెంబరు 13కు వాయిదా వేసింది. ఐదు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ఈ నిర్ణయం […]

అమరావతి: వైసీపీ నేతలతో వైఎస్‌ జగన్‌ కీలక సమావేశం

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మరియు అనుబంధ సంఘాల నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, నేతలకు ఆయన పలు సూచనలు చేయడంతో పాటు పార్టీ […]