ఏపీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు బ్రేక్ – నగదు రహిత సేవలు నిలిపివేత

విజయవాడ, ఏప్రిల్ 2, 2025: ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (APSHA) రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద నగదు రహిత సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. పెండింగ్ బకాయిలు […]

టెక్నాలజీ గిమిక్స్‌తో ఆరోగ్య సేవలు—బాధపడుతున్న రోగులు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొత్తగా ప్రవేశపెట్టిన OTP ఆధారిత OP రిజిస్ట్రేషన్ విధానం రోగులకు శాపంగా మారింది. సులభతరం చేయాల్సిన టెక్నాలజీ, మారుమూల గ్రామాల్లోని పేద, వృద్ధ రోగులకు చికిత్స అందకుండా చేస్తోంది. ఇంతకుముందు రోజుకు […]